Home » Pawan kalyan
జగన్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు చేశారు. వైసీపీ.. డబ్బుతో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. డబ్బుతో ఓట్లు కొన్నవారు ప్రజా సమస్యలు
వైసీపీ, బీజేపీ మధ్య పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, ప్రధాని
అమరావతి పర్యటనలో పవన్పై రైతులు, స్థానికులు ప్రశ్నల వర్షం కురిపించారు. రాజధానిలోని ఏ ప్రాంతానికి పవన్ వెళ్లినా ముక్కుసూటిగా ప్రశ్నించారు. మహిళలు సైతం గొంతు విప్పారు. అనుమానాలకు జవాబు చెప్పాలంటూ నిలదీశారు. దాదాపుగా పవన్ పర్యటన మొత్తం ప్రశ
ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీని కలవడంతో వైసీపీ, బీజేపీ కలుస్తాయని.. పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో ఏకంగా జగన్ పార్టీ
ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీని కలవడంతో వైసీపీ, బీజేపీ కలుస్తాయని.. పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో ఏకంగా జగన్ పార్టీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు సినిమాల పరంగా మాస్ ఫాలోయింగ్ ఎక్కువే. రాజకీయాల్లో మాత్రం అంతంత మాత్రమనే చెప్పాలి. ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఆయన సభలకు వేలాదిగా జనం వస్తుంటారు. ఈ ఫాలోయింగ్ని వాడుకోవాలని తద్వారా బీజేపీ విధానాలను జనంలోకి తీసుక�
తనపై వస్తున్న వార్తలపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన రేణు దేశాయ్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటించారు. రాజధాని కోసం దీక్షలు చేపట్టిన రైతులకు సంఘీభావం తెలపిన పవన్ కళ్యాణ్.. ఎర్రబాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ సంధర్భంగా పవన్ కళ్యాణ్ రాజధాని అంశ�
కర్నూలు జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి జగన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ సర్కార్ ఘోరంగా విఫలమైదన్న ఘాటు విమర్శలతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించారు. పెన్షన్ల రద్దు న
ఎన్నికల్లో ప్రలోభాలకు గురై ఓట్లు వేస్తే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితే వస్తుందని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లాలో రెండో రోజు పర్యటన చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. జోహరాపురం వంతెన సమస్యపై స్థానికులతో