Home » Pawan kalyan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో జగన్ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో భూ సేకరణ పనులను చేపట్టింది. ఈ క్రమంలో కొన్ని చోట్ల వ్యతిరేకతలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఉగాదికి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైనవారిక�
PSPK 26 - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డీటేల్స్..
అందరిలోనూ ఆశలే.. కానీ అక్కడ ఉన్నవి నాలుగే. పోటీలో మాత్రం ఎందరో.. ఎవరికివ్వాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. చాలా లెక్కలు వేయాల్సిందే. అయినా ఎవరికో ఒకరికి ఇవ్వక తప్పదు. ఆ నాలుగింటి కోసం ఏడుగురిని లైన్లో పెట్టారు. వారిలో నుంచి నలుగురి�
నితిన్ నటించిన ‘భీష్మ’ చిత్రం విజయవంతమైన సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియచేశారు..
జనసేన అధినేత పవన్కల్యాణ్కు రాజకీయాలు కలసిరావడం లేదనే డిస్కషన్ మొదలైంది. ఆయన ఏం చేద్దామనుకుంటే అది రివర్స్ అవుతోందని అంటున్నారు. ప్రశ్నించడానికి మొదలైన పార్టీ పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోతుందనే టాక్ నడుస్తోంది. అయితే పవన్�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనటానికి ఢిల్లీకి వెళ్లిన పవన్ కేంద్రీయ సైనిక్ బోర్డ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి రూ. కోటి విరాళంగా ఇచ్చార
జనసేన పార్టీ అధికనేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర సైనిక బోర్డు కార్యాలయానికి వెళ్లి రూ. కోటి విరాళాన్ని అందించారు. అమర సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు తానూ కొంత సాయం చేశానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘ఈ రోజున గ�
అవినీతికి జనసేన వ్యతిరేకం… ధన రాజకీయాలను అస్సలుకే సహించమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. చెప్పిన ప్రతీపని చేస్తాం… ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్న హామీతో స్థానిక ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలతో వరుస సమావేశాల్లో పాల్�
ఆదివారం(ఫిబ్రవరి 16,2020) నియోజకవర్గాల వారీగా జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం పరిధిలోని జన సైనికులతో భేటీ అయిన
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన దారుణమైన ఫలితాలు చూసింది. జనసేన అభ్యర్థులే కాదు.. జనసేనాని కూడా ఓడిపోయారు. రెండు చోట్ల నుంచి పోటీ చేసినా పవన్