Home » Pawan kalyan
మూడు రాజధానుల ప్రకటనపై ట్విటర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఒక రాజధానికే దిక్కులేదంటూ విమర్శలు గుప్పించిన పవన్.. హై కోర్ట్ కర్నూల్లో ఉంటే శ్రీకాకుళం నుండి కర్నూల్కి వెళ్లాలా? అనంతపురం నుండి ఉద్యో�
ఏపీకి మూడు రాజధానులు అవసరమని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక్క అమరావతి రాజధానికే దిక్కు లేదు...జగన్ రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు అయ్యేనా అని ప్రశ్నించారు.
జనసేన పార్టీకి కీలక నేత రాజు రవితేజ దూరం అయ్యారు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పటి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉన్న రాజు రవితేజపై పవన్ కళ్యాణ్ కూడా పలు సంధర్భాల్లో ప్రశంసలు కురిపించారునసేనకు రాజీనామా చేసిన రాజు
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ రామ్ గోపాల్ వర్మ.. కంటెంట్ మాట పక్కనపెట్టేసి వివాదాలే కథాంశంగా తీసుకుని సినిమా తీశాడు. ప్రమోట్ చేసుకోవడంలో సిద్ధహస్తుడైన వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే వివాదాస్పద టైటిల్తో వచ్చి సెన్సార్ ఒప్పుకోకపోవడ
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా ఆడంబరాలు లేకుండా సింపుల్గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. బాలీవుడ్ సినిమా ‘పింక్’ తెలుగు రీమేక్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. హిందీలో అమితాబ్, తమిళంలో అజీత
తప్పుడు వార్తలు ప్రచురించినందుకు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు వైసీపీ మద్దతు దారులు క్షమాపణలు చెప్పాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. జనసేనపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయన..2019, డిసెంబర్ 13వ తేదీ శుక్రవార�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రం చేపట్టి ప్రజలెవ్వరూ రారనీ..కనీసం పార్టీ నేతలు కూడా రారని..కనీసం 10మంది మాత్రమే వస్తారనీ.. జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ లేదనీ.. పార్టీ న�
రైతు కన్నీరు ఆగే వరకు జనసేన పోరాటం చేస్తుందన్నారు పవన్ కల్యాణ్. అధికారం కోసం కాదు.. ప్రజల కోసం అర్రులు చాచే పార్టీ జనసేన అని చెప్పారు సేనాని. రైతులకు అండగా
తమకు ఒక్క రోజు వస్తుంది..ఆ ఒక్క రోజున..భస్మీపటాలై పోతారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమకు తిట్లు రావా ? తాను వీధి బడిలో చదువుకున్నా..భాష ఎలా ఉంటదో తెలుసు కదా అన్నారు. బాహాబాహికి సిద్ధం అంటే..తాను రెడీ అంటానని పవన్ ప్రకటి
ప్రజల కోసం పుట్టింది జనసేన. పదవుల కోసం కాదు..రైతుకు పట్టం కట్టేందుకు జనసేన ఉంది..పంటను పండించే రైతును ఎవరూ పట్టించుకోవడం లేదు..అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. కాకినాడలో 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం రైతు సౌభాగ్య దీక్ష చేశారు. ఉదయం 8గంటలక�