Home » Pawan kalyan
ఏపీలో 3 రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేసిన నాటి నుంచి రాజధాని ప్రాంతంలో రైతులు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రైతులకు మద్దతు తెలిపి వారితో పాటు ధర్నాలు నిర్వహిస్తోంది. రాజధా�
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభించి ఐదేళ్లు దాటినా.. వ్యూహాలు రచించడంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నారంటున్నారు. పాచిపోయిన లడ్డూలని ఆయన ఓ బహిరంగ సభలో మోదీని ఉద్దేశించి అన్నారు. కానీ, పవన్ పాచిపోయిన వ్యూహాలు అను�
ఏపీ రాజకీయాలు రకరకాల ట్విస్ట్లు తీసుకుంటున్నాయి. అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపుతున్నాయి. వారి మధ్య అగాధాలు సృష్టిస్తున్నాయి. లేటెస్ట్గా మెగా బ్రదర్స్ మధ్య ఏపీ రాజకీయాలు తలనొప్పులుగా పరిణమించాయని అంటున్నారు. ఒకపక్క పెద్దన్నయ్య మెగాస్టార�
రాజకీయాల్లో బిజిబిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ మళ్లీ ఎట్టకేలకు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ చేసేందుకు ఇప్పటికే ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్.. ఈ సినిమా షూటింగ్లో ఫిబ్రవరి నుంచి పాల్గొనే అవకాశం ఉంద�
ఏపీ రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ నివేదికతో ఆందోళనకు గురైన రాజధాని ప్రాంత రైతులు బీజేపీ నేత పురంధేశ్వరిని కలిశారు. మూడు రాజధానులు వద్దు ఒకటే ముద్దు
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలుకు హైకోర్టు రావడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదని అన్నారు.
ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్ట్.. మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది. మూడు రాజధానుల ప్రతిపాదనను మెగాస్టార్ చిరంజీవి స్వాగతించగా… ఆయన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. మూడు రాజధానుల ఆలోచనను �
జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చాక రాష్ట్రంలో గందరగోళం నెలకొందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి.. తన తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ కు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై చిరంజీవి స్పందించారు. సీఎం జగన్ ప్రతిపాదించిన త్రీ కేపిటల్ ఫార్ములాకు చిరంజీవి మద్దతు తెలిపారు. మూడు రాజధాన�
ఏపీలో మూడు రాజధానుల విషయంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాస్త వెనక్కు తగ్గినట్టే కనిపిస్తోంది. అసెంబ్లీలో జగన్ ఈ ప్రకటన చేయగానే ట్విటర్ వేదికగా తనదైన శైలిలో స్పందించిన పవన్.. ఇప్పుడు మాత్రం ఆచితూచి అడుగేయాలని డిసైడ్ అయ్య�