Home » Pawan kalyan
జనసేన పార్టీని పవన్ కళ్యాన్ బీజేపీలో విలీనం చేస్తారేమో అంటూ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్న పవన్ పై మండిపడ్డ కొడాలి నాని..సీఎం జగన్ ను జగన్ రెడ్డి.. అని పవన్ పిలిస్తే అందరూ పవన్ ని పవన్ నాయుడు అని పిలుస్తామని �
ఏపీ ప్రభుత్వానికి పాలన చేయటం చేతకాకపోతే తప్పుకుని మళ్లీ ఎన్నికలు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం కూల్చివేతలు..కాంట్రాక్టుల రద్దుపైనే దృష్టి పెట్టింది తప్ప పాలన మీద కాదంటూ విమర్శించార�
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందూ మతం, ధర్మం గురించి కనీసల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ ఏ మతానికి చెందిన వారని, ఇతర మతానికి మారిపోయారా? �
మతం మారినా ఇంకా మీ పేరులో రెడ్డి ఎందుకు అంటూ సీఎం జగన్ మతాన్ని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ని వదలడం లేదు. ప్లేస్ ఏదైనా సందర్భం ఏదైనా టార్గెట్ మాత్రం సీఎం జగనే. జగన్ మతం, కులం గురించి పవన్ పదే పదే
కొంతకాలంగా మాతృభాష(తెలుగు) పరిరక్షణ గురించి ఫైట్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. దూకుడు పెంచారు. తెలుగుని కాపాడుకోవాలని ఆ దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ పదే పదే కోరుతున్నారు. తాజాగా మాతృభాషకి సంబంధించి మాట్లాడిన పవన్ తెలు
తిరుపతిలో కార్యకర్తలను ఉద్ధేశించి ప్రసంగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో దిశ హత్యాచార ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆడవాళ్లపై అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. అమ్మాయిలు అన్యాయాల్ని ఎదుర్కోవాలని.. అటువంటి ధైర�
‘జనసేన ఆత్మీయ యాత్ర’ పేరుతో రాయలసీమ జిల్లాల్లో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అడిగే ధైర్యం వైసీపీకి లేదని ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ, �
ముఖ్యమంత్రి జగన్ రాజకీయ అడ్డా అయిన కడప జిల్లాలో పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో జగన్కు ఏకపక్షంగా విజయం అందించిన కడప జిల్లా పర్యటనలో భాగంగా రైల్వే కోడూరుకు వెళ్లిన పవన్ కళ్యాణ్.. రాయలసీమ కేంద్రంగా ముఖ్యమంత్రి జగన్ పైన ఎటువంట�
రాయల సీమ రైతాంగం సమస్యలు తెలుసుకునేందుకు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ‘జనసేన ఆత్మీయ యాత్ర’ పేరుతో సీమ సమస్యలపై రైతాంగం, మేధావులతో చర్చించేందుకు జనసేనాని సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగానే, కడప జిల్లా రైతా�