Home » Pawan kalyan
ఆచంట : ప్రతీ మధ్య తరగతి కుటుంబానికి రూ.10లక్షలు ఆరోగ్య బీమాను కల్పిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆచంట ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. దిగువ మద్య తరగతి కుటుంబంలో పుట్టిన తనకు ఆ కష్టాలేమిటో తెలుసని..ప్రజలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యం ఉ�
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోయి పవన్ కళ్యాణ్ “ప్యాకేజి కళ్యాణ్” అయిపోయాడని జీవీఎల్ విమర్శించారు. అందుకే చినబాబు, పెద్దబా
శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేత జగన్పై విమర్శలు గుప్పించారు. పులివెందులలో భూములు కొనాలనుకుంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబీకులు ఒప్పుకోరనీ, అడ్డుపడతారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర నుంచి �
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేస్తోన్న గాజువాక నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం పర్యటన రద్దైంది. నేడు(30 మార్చి 2019) శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ సభ నిర్వహించ తలపెట్టిన ఎన్నికల సమర శంకారావం సభకు పర్మిషన్ నిరాకరించిన కారణంగా పవన్ కళ్యాణ్ టూర్ను రద్దు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చం�
విశాఖ జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా వేగి దివాకర్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. జనసేన అభ్యర్థి వేగి దివాకరరావు నామినేషన్పై జనసేన రెబల్ అభ్యర్థి బైయపురెడ్డి అశోక్ అభ్యంతరాలు లేవనెత్తడంతో వేగ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు అనంతపురం నుంచి పోటీ చేయలేదు అనే విషయాన్ని వివరించ
జనసేన తరుపున విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంచలన ప్రకటన చేశారు. విశాఖలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. విశాఖపట్టణానికి మేనిఫెస్టో తాను బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వబోత
బాబు పార్ట్ నర్..ఒక యాక్టర్..బాబు స్క్రిప్టు ప్రకారం..ఏది పడితే అలా మాట్లాడుతున్నాడని..బాబు చేసిన మోసాల్లో వాటా ఉందా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాలు టీడీపీతో కాపురం చేసిన సమయ�
మార్కాపురం: ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసే సరికి నాయకులు ప్రచారంలో స్పీడు పెంచారు. ప్రత్యర్ధి పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి సాధ్యమైనంత వరకు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డ�