Pawan kalyan

    రెండూ ఉత్తరాంధ్రలోనే : భీమవరం, గాజువాక నుంచి పవన్ పోటీ

    March 19, 2019 / 07:58 AM IST

    ఒంటరిగా అన్ని స్థానాల నుంచి పోటీకి రెడీ అయిన జనసేన పార్టీ.. అధ్యక్షుడు పోటీ చేసే రెండు స్థానాలను కూడా ఒకే ప్రాంతానికి పరిమితం చేయటం విశేషం.

    ఒక్కటి సరిపోదు : అన్నయ్యలాగే పవన్ కళ్యాణ్ కూడా!

    March 19, 2019 / 05:00 AM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవిలా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుండి పోటీ చేస్తున్నారా? అవుననే అంటున్నాయి జనసేన వర్గాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పటికే రెండు నియోజకవర్గాలను పోటీ చేసేందుకు ఫిక్స్ చేసుకున్నట్లు తెల�

    గాజువాక నుంచి పవన్ కల్యాణ్ పోటీ

    March 18, 2019 / 06:14 AM IST

    గాజువాక నుంచి పవన్ కల్యాణ్ పోటీ

    March 18, 2019 / 06:00 AM IST

    జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానం కన్ఫామ్ అయ్యింది. విశాఖపట్నం జిల్లా నుంచే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న ఆయన.. గాజువాక నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇక్కడ పవన్ కల్యాణ్ గెలుపు ఈజీ అంటున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనకు లక్ష సభ్యత్�

    బీఎస్పీకి 3లోక్ సభ,21 అసెంబ్లీ సీట్లు కేటాయించిన పవన్

    March 17, 2019 / 02:13 PM IST

    పొత్తులో భాగంగా ఏపీలో బీఎస్పీకి 3లోక్ సభ,21 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.చిత్తూరు, తిరుపతి, బాపట్ల లోక్ సభ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారని తెలిపారు.ఈ మూడు చోట్లా తాము అభ్య

    ఊహించని ట్విస్ట్ : జనసేనలోకి జేడీ

    March 17, 2019 / 01:01 AM IST

    సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్విస్ట్ ఇచ్చారు. ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. లక్ష్మీనారాయణతోపాటు ఆయన తోడల్లుడు, శ్రీకృష్ణ దేవరాయ యూనివ

    ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు : పవన్

    March 14, 2019 / 03:27 PM IST

    ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

    ఆంధ్రులను తిట్టిన కేసీఆర్‌తో చేతులెలా కలుపుతారు?

    March 14, 2019 / 02:33 PM IST

    రాజమండ్రి : ఆంధ్రులను ద్రోహులు, కుట్రదారులు అని తిట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ తో చేతులు ఎలా కలుపుతారు? అని వైసీపీ చీఫ్ జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం

    అభివృద్ధి చేస్తారనే కొందరి పల్లకీలు మోశాను : పవన్ కళ్యాణ్

    March 14, 2019 / 02:31 PM IST

    కొందరు పల్లకీలు మోయడానికి వాడుకున్నారని.. అభివృద్ధి చేస్తారనే వారి పల్లకీలను మోశానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.

    జనసేన మేనిఫెస్టో : భూములిచ్చే రైతులకు పరిశ్రమల్లో వాటా

    March 14, 2019 / 01:25 PM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. ఇప్పటి వరకు ఏ పార్టీ ప్రకటించని విధంగా పవన్ హామీలు ఇచ్చారు. దేశానికి వెన్నెముక అయిన రైతులపై వరాల జల్లు కురిపించారు. జనసేన అధికారంలోకి వస్తే భూములిచ్చే రైతులకు పరిశ్రమల్లో వాట�

10TV Telugu News