Home » Pawan kalyan
అమరావతి : యుద్ధం వస్తుందని తనకు రెండేళ్ల కిందటే చెప్పారంటూ వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డారు పవన్ కల్యాణ్.. పాక్ మీడియా, నేతలు కూడా పవన్ వ్యాఖ్యలను ఉదహరించడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో తను వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వివరణిచ్చుకున్నారు.. ఈ
ఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏపీ లో సిపిఐ, పవన్ కల్యాణ్ తో కలిసి పోటీ చేస్తాం, తెలంగాణలో సిపిఐ, బీ.ఎల్.ఎఫ్ తో కలిసి పోటీ చేస్తామని, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు . లోక్ సభ ఎన్నికల పొత్తులపై మాట్లాడుతూ ఆయన “�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ లోని ప్రముఖ మీడియా సంస్థ “డాన్” తన వెబ్సైట్లో పెట్టింది. గత ఎన్నికల్లో మోడీ ప్రధాని అయ్యేందుకు కృషి చేసిన హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ పాకిస్తాన్ తో యుద్ధం విషయంలో కీలక వ్యాఖ్యలు చ�
కడప: పాకిస్తాన్ చెరలో ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. యుద్ధ ఖైదీలను
నన్ను ఎవడూ ఏమీ పీకలేరు అంటూ బిగ్ బాస్ 2 విజేత కౌశల్ వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై రెస్పాండ్ అయ్యాడు. తీవ్రస్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారా
జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన రాయలసీమ జిల్లాల్లో అత్యంత రహస్యంగా సాగుతోంది. అడుగడుగునా సెక్యూరిటీ సమస్యలతో పవన్ సతమతమవుతున్నారు. జనసేన సైనికులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. రాయలసీమ పర్యటనలో ఎప్పుడు, ఎక్కడ, ఏమి జరుగుతుందో అన్న టెన్షన్ జనస
కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న జనసేన పార్టీలో ఫుల్ జోష్ నింపేందుకు ఆ పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన పవన్ అనంతరం కార్యాలయానికి మాత్రమే పరిమితమయ్యారు. ఎన్నికల గడువు దగ్గరకొస్తుండడంతో ఏప
వైసీపీ, తెలుగుదేశం పార్టీలు జనసేన పార్టీని దెబ్బ కొట్టేందుకు శాయ శక్తుల కృషి చేస్తున్నాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. జనసేన పేరును చెడగొట్టేందుకు టీడీపీ, వైసీపీ చేతులు కలిపాయని ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు తనకు చెప్పినట్లు జనస
హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. త్వరలో పవన్ కళ్యాణ్ రాయలసీమలో పర్యటించనున్నారు. పవన్ టూర్ షెడ్యూల్ ఖరారు అయింది. ఫిబ్రవరి 21 వ తేదీ నుంచి 23 వరకు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 25 వ తేదీ న�