Home » payyavula keshav
రాజధాని అమరావతిలో తాను భూమి కొన్న విషయం వాస్తవమేనన్నారు టీడీపీ సభ్యుడు పయ్యావుల. ఎప్పుడు కొనుగోలు చేయడం జరిగిందో సభకు తెలిపారాయన. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఎవరెవరు భూములు కొన్నారనే దానిపై మంత్రి బుగ్గన ఆధారాలతో సహా ఏపీ అసెంబ్లీలో వినిపిం�
అనంతపురము: తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో .. తెలుగు తమ్ముళ్ళ మధ్య అసమ్మతి సెగలు .. అభ్యర్థులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలతో పాటు 14 చోట్ల టీడీపీ అభ్యర్థులకు .. రెబల్స్ బెడద తప్పడం లేదు