Home » payyavula keshav
జగన్ ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఫ్యామిలీతో రారు. భార్య పిల్లలతో రారు. ఒక్కరే వస్తారు. ఏ రోజు కూడా డిక్లరేషన్ పై సంతకం పెట్టలేదు.
సింగిల్ కెమెరాతో మీడియా సమావేశాలు పెట్టడానికి కాదని అన్నారు...
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేపట్టింది వాళ్లతో పొత్తుకోసమేనని మాజీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు
GST Council meet: ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.
Payyavula Keshav On CM Jagan : చేయని తప్పునకు చంద్రబాబు 50 రోజులు జైల్లో గడపాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఈ తీర్పులో కోర్టు చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది.
ఈ అరెస్టును రాజకీయ కుట్ర కోణంలోనే ప్రజలు చూస్తున్నారు. ఇందులో అవినీతి కోణం ప్రజలు చూడడం లేదు. Payyavula Keshav
ఏపీ సీఐడీ చీఫ్ను తాను ఒక్క ప్రశ్న అడుగుతున్నానని.. 1997లో స్థాపించిన కంపెనీ..
జాబితా నుంచి ఓట్లు పోవడం కాదు.. ఉద్యోగుల జాబితా నుంచి తొలగింపులు ఉంటాయని తెలిపారు. ఎవరి ఓటు ఎక్కడుండాలో డిసైడ్ చేయాల్సింది నాయకులు కాదని ఓటర్ మాత్రమేనని తేల్చి చెప్పారు.
పేదల అసైన్డ్ భూములు ఇడుపులపాయలో ఉన్నాయని తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో రూ. 900 కోట్లు భారీ స్కాంకు పాల్పడిందని ఆరోపిస్తే.. ప్రభుత్వం స్పందించ లేదన్నారు.
ప్రభుత్వ పెద్దలు, అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి విచారించాలన్నారు. ఇప్పటివరకు సామాన్యులపై రూ.30 కోట్ల అదనపు భారాన్ని మోపిందని విమర్శించారు.