-
Home » payyavula keshav
payyavula keshav
ఏపీలో కొత్త ఎకనామిక్ రీజియన్స్ ఇవే.. ఏ రీజియన్లో ఏ జిల్లా? అక్కడ ఏమేం వస్తాయి? ఫుల్ డిటెయిల్స్..
AP Budget 2026 : మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో.. విశాఖపట్టణం, అమరావతి, తిరుపతి రీజియన్లను రాష్ట్రానికి కీలకమైన గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించడం జరిగిందని చెప్పారు.
నారా లోకేశ్కు కొత్త బిరుదు.. అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్లో ప్రకటన..
AP Budget 2026 : ఏపీ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తన బడ్జెట్ ప్రసంగం సమయంలో మంత్రి నారా లోకేశ్ కు కొత్త బిరుదు ఇచ్చారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించే శాఖలకు కేటాయింపులు ఇలా..
AP Budget 2026 : ఏపీ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లు.. శాఖల వారిగా కేటాయింపులు ఇలా..
AP Budget 2026 : ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లుగా ప్రకటించారు.
ఏపీలోని మహిళలకు భారీ శుభవార్త.. ప్రతినెలా రూ.1500..! ముహూర్తం ఫిక్స్
AP Budget 2026 : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో మహిళలకు భారీ శుభవార్తను ప్రకటించేందుకు సిద్ధమైంది.
మరో పదేళ్లు చంద్రబాబే సీఎం, పులివెందుల ప్రజలు పండగ చేసుకున్నారు- మంత్రి పయ్యావుల కేశవ్
ఒకప్పుడు సీబీఐ అవినాశ్ రెడ్డిని టచ్ చేయలేకపోయింది. నేడు ఓ కానిస్టేబుల్ వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు. (Payyavula Keshav)
వైసీపీపై సీఎం చంద్రబాబు సీరియస్, కుట్రలపై విచారణ జరిపిస్తామని ప్రకటన..
రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా 200 కంపెనీలకు ఈ మెయిల్స్ పెట్టడాన్ని సీరియస్ గా తీసుకోవాలని పలువురు మంత్రులు చెప్పారు.
ఆర్థిక వ్యవస్థపై జగన్, బుగ్గన ట్వీట్లు, ప్రెస్ మీట్లు కుట్రలో భాగమే- మంత్రి పయ్యావుల సంచలన వ్యాఖ్యలు
ఇది ప్రజల మీద జరిగిన కుట్ర. ఇది దేశ ద్రోహ నేరంగా పరిగణించాలని సీఎంను కోరతా.
మంత్రి నారా లోకేశ్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాల్సిందే: పయ్యావుల కేశవ్, పల్లా శ్రీనివాసరావు
లోకేశ్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనే ప్రతిపాదనను తాము అందరం కలిసి పార్టీ అధినేత ముందు పెడతామని తెలిపారు.
బడ్జెట్ పై సీఎం చంద్రబాబు ఫోకస్.. ఆ మూడు పథకాలకు ప్రాధాన్యం..
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమై బడ్జెట్ కూర్పుపై సమీక్షించారు.