Home » payyavula keshav
ఒకప్పుడు సీబీఐ అవినాశ్ రెడ్డిని టచ్ చేయలేకపోయింది. నేడు ఓ కానిస్టేబుల్ వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు. (Payyavula Keshav)
రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా 200 కంపెనీలకు ఈ మెయిల్స్ పెట్టడాన్ని సీరియస్ గా తీసుకోవాలని పలువురు మంత్రులు చెప్పారు.
ఇది ప్రజల మీద జరిగిన కుట్ర. ఇది దేశ ద్రోహ నేరంగా పరిగణించాలని సీఎంను కోరతా.
లోకేశ్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనే ప్రతిపాదనను తాము అందరం కలిసి పార్టీ అధినేత ముందు పెడతామని తెలిపారు.
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమై బడ్జెట్ కూర్పుపై సమీక్షించారు.
అసెంబ్లీని ఫేస్ చేసే ధైర్యం లేకనే మీరిలా మాట్లాడుతున్నారని మీ మాటల ద్వారా అర్థమవుతుందన్నారు పయ్యావుల కేశవ్.
ఎన్నో ఇతర ప్రాధాన్యాలు పక్కన పెట్టి మరీ పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించామని పయ్యావు కేశవ్ తెలిపారు.
అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. పీఏసీ చైర్మన్ ను సభ్యులు ఎన్నుకుంటారు. సుమారు 20 మంది ..
62శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉందని, గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేసిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.
16347 పోస్టులతో మెగా డీఎస్సీ