Payyavula Keshav on Governor Speech: గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల అంశం ఎందుకు లేదని ఏపీ ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.
సొంత కుటుంబానికి రక్షణ కల్పించలేని సీఎం ప్రజలకు ఏం చేస్తారు
త్వరలో టీడీపీ నేత నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేపట్టబోతున్నట్లు వెల్లడించారు ఆ పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్. పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతోనే ఈ యాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు.
టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెక్యూరిటీ విషయంలో ట్విస్టులు కొనసాగుతున్నాయి. టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఇన్నాళ్లు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకుంది దీంతె పయ్యావుల చంద్రబాబు నివాసానికి గన్ మెన్ లేకుండానే వెళ్లారు.ర
టీడీపీ నేత, పీఏసీ (ప్రజా పద్దుల సంఘం) చైర్మన్ పయ్యావుల కేశవ్ కు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు ఇన్నాళ్లు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకుంది. పయ్యావుల వద్ద పనిచేస్తున్న గన్ మెన్లను వెంటనే వెనక్కి రావాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జ
మూడు రాజధానుల బిల్లు ఉపసంహరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ స్పందించారు. తాజా నిర్ణయంతో సీఎం జగన్ తన తప్పు ఒప్పుకున్నట్లే అని ఆయన అన్నారు.
ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పయ్యావుల కేశవ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సోలార్ పవర్ (సౌర విద్యుత్) కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. సెకీ ద్వారా కొనుగోలు చేసిన
TDP నేత పట్టాభి చేసిన కామెంట్లకు.. ముఖ్యమంత్రి తనకు కావాల్సిన అర్థాన్ని వెదుక్కుంటున్నారని టీడీపీ నేత పయ్యావుల ఆరోపించారు. ఆ పదానికి గుజరాత్ లో మరో అర్థం కూడా ఉందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్ధిక లావాదేవీలపై పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలపై ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఫైర్ అయ్యారు.
అమరావతిలో ఆస్తుల కొనుగోలు విషయంలో ప్రధాన ప్రతిపక్షం, ప్రతిపక్షం మధ్య మాటల తూటాలు పేలాయి. తాము భూములు ఎప్పుడు కొనుగోలు చేశామో చెప్పుకొస్తున్నారు. దీనికి ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది. ఆనాడు జరిగిన ఏపీ కేబినెట్ ఏ నిర్ణయం తీసుకొందో వివరిస్తున్నా