Home » PDS
రేషన్ షాపుల్లో పారదర్శకత ఉండేలా నిఘా నీడలో ఉండేలా CC కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాము.
తమిళనాడు పీడీఎస్ బియ్యాన్ని ఏపీ రైస్ మాఫియా తరలిస్తోందంటూ లేఖ ద్వారా తెలిపారు చంద్రబాబు. ఏయే రూట్లలో రేషన్ రైస్ మాఫియా అక్రమంగా రైస్ను తరలిస్తోందనే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నెల 26 నుంచే అర్హులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు.
ఏపీలో నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యం పంపిణీ రాష్ట్రంలో
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల్లో హీట్ పెరిగింది. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అప్పుడే హామీల వర్షం కురిపిస్తున్�
Ration Card Complaint Helpline Numbers: రేషన్ కార్డుదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ విషయంలో ఏవైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే.. ఇక ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎవరి చుట్టూ తిరగాల్సిన బాధ లేదు. మీరు మీ సమస్యను ప్రభుత్వానికి తెలియజేసి ఇట్టే పరిష్కరించుకోవచ్చు. �
No proposal to hike food grains prices: జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద రేషన్ దుకాణాల ద్వారా విక్రయించే ఆహార ధాన్యాల ధరలు పెంచే యోచనేదీ ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయెల్ స్పష్టం చేశారు. బియ్యం, గోధుమను కిలోకు రూ.3, రూ.2కు విక్రయించను�
ration door delivery vehicle Drivers : రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ పంపిణీ మొబైల్ వాహనదారులకు అదనంగా చెల్లించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఒక్కో రేషన్ పంపిణీ వాహనదారునికి.. వాహన అద్దె, పెట్రోల్, హెల్పర్ చార్జ్ల కింద 16 వేల రూపాయలు చె�