Home » pds rice scam case
గోడౌన్ గేట్లకు తాళం వేసి ఉండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
మొదట గోదాములో 3వేల బస్తాలు కనిపించడం లేదనుకున్నారు. చివరికి 7 వేలకు పైగా బస్తాలు లేవని తేల్చారు.
ఇప్పటికే గోడౌన్ లో 7వేల 577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్లు కేసు నమోదు చేశారు పోలీసులు.