Home » peanuts
ఓ మహిళ విమానం ఎక్కగానే ఎవ్వరు పల్లీలు తినొద్దు అని చెప్పింది. విమాన సిబ్బందికి కూడా అదే విషయం చెప్పింది. తోటి ప్రయాణీకులు తినకూడదని మీరు ఎలా చెబుతారు..? ఇది సరికాదని చెప్పినందుకు ఆమె ఇప్పుడెలా తింటారో చూస్తాను అంటూ విమానంలో ఉన్న పల్లీ ప్యాకె�
మాంసంతో పోలిస్తే పల్లీల్లోనే అధికశాతం ప్రోటీన్లు ఉంటాయి. అయితే ఈ పల్లీలను మితంగానే తీసుకోవాలి. వీటిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
పల్లీలు శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. గర్భిణులు నిత్యం పల్లీలు తీసుకుంటే అవసరమైన పోషకాలు అందుతాయి. ప్రతిరోజూ 30 గ్రాముల పల్లీలు తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు రావని నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఇందులో ఫ్యాలీ ఫినోల్ యాక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. వేరుశెనగలో ఉండే రెస్వెరప్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండెజబ్బుల బారినుంచి కాపాడుతుంది.
ఆకలి తీర్చి, శరీరానికి కావాల్సిన శక్తినీ, బలాన్నీ ఇస్తాయి.రక్తహీనత దూరమవుతుంది. వేరుశనగల్లో ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లు, బెల్లంలో ఐరన్, కాల్షియం వంటి పోషకాలుంటాయి.
ఐరన్ రక్తహీనత సమస్యకు చెక్ చెప్పవచ్చు. ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డు, ఒక గ్లాసు పాలకు సమానమైన ప్రొటీన్స్ పల్లీలలో దొరుకుతాయి. పల్లీల్లో బి కేటగిరీ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
ఇదే విషయంపై తాజా పరిశోధనల ద్వారా నిపుణులు కొన్ని సూచనలను కూడా చేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సందర్భరంలో వీలైనంత వరకు వేరుశనగపప్పు తినకపోవటమే మంచిది. అలా కాని పక్షంలో తక్కువ
పల్లీలు తింటే ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు పరిశోధకులు. ప్రతి రోజూ కొద్ది మోతాదులో తింటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు. పల్లీల్లో గుండెకు మేలు చేసే పోషకాలు ఉన్నాయి.
ఈ కొత్త శనగ వంగడం పంటకాలం 95 రోజుల నుండి 100రోజులు, దక్షిణ భారత దేశ రాష్ట్రాల్లలో ఇదిసాగుకు అనుకూలమైన వెరైటీ అని శాస్త్రవేత్తలు తెలిపారు. గింజలు చూడటా
అధిక బరువుతో చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడంతో అనారోగ్యం బారినపడుతున్నారు. లావు పెరగడంతో కొద్దీ దూరం నడిచినా అలసటగా ఫీలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తూ.. కసరత్తులు చేస్తు�