Home » pedakurapadu
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ వస్తుందో రాదో తెలియని కొమ్మలపాటి శ్రీధర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని నంబూరు శంకరరావు అన్నారు.
పల్నాడు జిల్లాలో ఎక్కువగా కాంగ్రెస్ టిడిపి ల మద్య హోరాహోరి పోటి వుండేది. ఈ ఎంపి స్ధానాన్ని కాంగ్రెస్ ఎక్కువసార్లు కైవసం చేసుకుంది. 2009 , 2014 లలో టిడిపి అభ్యర్ధులు గెలుపొందారు...మోదుగుల, రాయపాటి గెలుపొందారు... .2019 ఎన్నికలలో వైసిసి యంపి గా లావు శ్రీక్�
పల్నాడు చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది. అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండూ చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చాయి. దీంతో మరింత టెన్షన్ పెరిగింది. రెండు పార్టీలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. వైసీపీ కార్యకర్తల దాడులతో తమ కార్యకర్తలు
ఎన్నికలు ముగిసినా గుంటూరు జిల్లాలో పొలిటికల్ హీట్ మాత్రం తగ్గలేదు. నియోజకవర్గాల్లో గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్ధులు అంచనాలు వేసుకుంటున్నారు. గెలుపునకు అనుకూలించే అంశాలను బేరీజు వేసుకుంటూ విజయం తమదంటే తమదంటూ ధీమాగా ఉన్నారు. సామాజికవర్�
గుంటూరు : ఒక్కసారి జగన్ కు అవకాశం ఇవ్వండి లని షర్మిల విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుకు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేసినట్లేనని తెలిపారు. వైసీపీ నవరత్నాలతో పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి చాలా కీలకమని తెలిపారు. పెదక
తెలుగుదేశంలో మిగిలిన వారి విషయాన్ని పక్కనబెడితే అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేష్ పోటీపై పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా చినబాబు ఎక్కడ్నుంచి బరిలోకి దిగుతారన్న అంశంపై ఇటీవల పార్టీ సమావేశంలోనూ చర్చకు వచ్చింది. లోకేష్ ఎక్కడ్నుంచి