Home » peddi reddy ramachandra reddy
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత చాలా ఫైళ్లు మాయం చేశారని, కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని డిలీట్ చేశారంటున్నారు. సాంకేతిక నిపుణుల సహకారంతో డిలీట్ చేసిన ఫైళ్లు రికవరీ చేస్తోందట ప్రభుత్వం.... కానీ, గల్లంతైన నోట్ ఫైళ్లు ఎక్కడున్నాయో తెలియడ�
మంత్రి పెద్దిరెడ్డి ఎంతగా సర్దిచెబుతున్నా స్థానిక వైసీపీ నేతల తీరు మారడం లేదు. హిందూపురంలో గ్రూప్ రాజకీయాలతో వైసీపీ అధిష్ఠానం సతమతం అవుతోంది.
రాజకీయ ప్రయోజనాల కోసమే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో రోడ్లు బాగుపడ్డాయన్నారు.
ఏపీలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరుపక్షాల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది.
ap sec sensational orders: ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ వర్గాలు, మంత్రులతో ఎస్ఈసీ(రాష్ట్ర ఎన్నికల కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే పలు �
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగారూ..ఏపీలో మూడు రాజధానులు కాదు 30 రాజధానులు కడతామని మీ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు..30 రాజధానులు కట్టటానికి మీ సొంత సొమ్ములున్నాయా..అని టీడీపీ నేత శ్రావణ్ కుమార్ ఎద్దేవా చేశారు. రాజధానికి రైతులు ఇచ
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రజలకు ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం నిర్మాణాన్ని పూర్�