Home » Pegasus
జర్నలిస్ట్ లు,జడ్జిలు,రాజకీయ నాయకులు,సామాజిక కార్యకర్తలు సహా పలువురు ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ కోసం పెగసస్ స్పైవేర్ ను ప్రభుత్వం ఉపయోగించిందన్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా,సీనియర్ జర్నలిస్ట్
జాతీయ భద్రతకు సంబంధించిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై పార్లమెంట్ లో చర్చ జరిపి తీరాల్సిందేనని, హోంమంత్రి అమిషా దీనిపై సమాధానం చెప్పాలని 14 విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
పార్లమెంట్ లో ప్రతిష్ఠంభణ నేపథ్యంలో విపక్ష పార్టీల నేతలతో కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వివాదంపై దేశంలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది.
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పెగాసస్ స్పై వేర్ హ్యాకింగ్ అంశంపై విచారణకు జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. పెగాసస్ ద్వారా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారంటూ, దీనిపై విచారణ జరపాలంటూ సీనియర్ జర్నలిస్టులు, ఎన్. రామ్,
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై పార్లమెంటులో చర్చించాలని కొన్ని రోజులుగా విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
పెగాసస్.. ఇప్పుడు మన దేశంలో చాలా పాపులర్ అయింది ఈ పేరు. పార్లమెంటుకు కూడా కుదిపేస్తున్న ఈ పెగాసస్ అనేది నిజానికి ఓ సాఫ్ట్ వేర్ యాప్. ఇది మనం ఎవరి ఫోన్ అయితే టార్గెట్ చేసామో వారి ఫోన్ లోకి సులభంగా చొరబడి.. నిఘా పెడుతుంది.
భారత్ లోని కేంద్ర మంత్రులు,జడ్జిలు,జర్నలిస్టులు సహా మరికొందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ వచ్చిన వార్తా కథనాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు జడ్జిలు సహా పలువురి ఫోన్ల ట్యాపింగ్కు సంబంధించి రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది.
వాట్సాప్పై స్పైవేర్ ఎటాక్.. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇజ్రాయెల్ కు చెందిన టెక్ కంపెనీ కొంతమంది హైప్రొఫైల్ యూజర్లను ఎంపిక చేసి వారి అకౌంట్లను హ్యాకింగ్ చేసినట్టు వాట్సాప్ ట్రేస్ చేసింది. ప్రపంచవ్యాప్త