Home » penna river
కడప జిల్లాలో యువతి మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. మూడు రోజుల క్రితం కాలేజీకి వెళ్లిన ఒక విద్యార్థిని పెన్నా నదిలో శవమై తేలింది.
సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. బ్యారేజ్ లు ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. పెన్నా నదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజిని, నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు.
నెల్లూరు జిల్లాను వర్షాలు మళ్లీ వణికిస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో పెన్నానదిలో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం నెల్లూరు వద్ద పెన్నా ఉగ్రరూపం దాల్చింది.
భారీ వర్షాలకు కుంగిన జమ్మలమడుగు బ్రిడ్జి
పెన్నా నదిలో తప్పిన పెను ప్రమాదం..!_
ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరులో పెన్నానది ఇసుక తరలింపు రాజకీయ రగడను రాజేసింది. అధికార పక్షం ప్రతిపక్ష నేతల మధ్య మరో రాజకీయ దుమారాన్ని రేపింది. పెన్నానదిలో అక్రమ ఇసుక తవ్వకాలను నిరసిస్తూ నాలుగు రోజులుగా విపక్షాలు ఆందోళనలు చేపడుతున్నాయి.
పెన్నానదిలో నలుగురు యువకులు గల్లంతు అయ్యారు.దీంతో వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయగా మూడు మృతదేహాలను లభ్యమయ్యాయి.
Seven students drowned in Penna river : అప్పటి వరకు అందరితో ఆనందంగా గడిపారు. కబుర్లు చెప్పుకుంటూ స్నేహితులంతా సంతోషంలో మునిగిపోయారు. సరదా కోసం పెన్నానదిలో స్నానానికి దిగారు. అంతే.. ఉన్నట్టుంటి ఏడుగురు నది నీటిలో గల్లంతయ్యారు. ఇప్పటికి ఇద్దరి మృతదేహాలు లభించాయి. మి�
కడప జిల్లా సిద్ధవటంలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లి ఒకే కుటుంబానికి నలుగురు మృతి చెందారు.