-
Home » penna river
penna river
Anusha Dead Body : పెన్నానదిలో అనూష శవం.. కడప జిల్లాలో విషాదాంతమైన యువతి మిస్సింగ్ కేసు
కడప జిల్లాలో యువతి మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. మూడు రోజుల క్రితం కాలేజీకి వెళ్లిన ఒక విద్యార్థిని పెన్నా నదిలో శవమై తేలింది.
CM Jagan Nellore Tour : రేపు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. బ్యారేజ్లు ప్రారంభించి జాతికి అంకితం
సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. బ్యారేజ్ లు ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. పెన్నా నదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజిని, నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు.
Penna River : నెల్లూరులో ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నానది..సమీపంలోని ఇళ్లు కూలిపోయే ప్రమాదం
నెల్లూరు జిల్లాను వర్షాలు మళ్లీ వణికిస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో పెన్నానదిలో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం నెల్లూరు వద్ద పెన్నా ఉగ్రరూపం దాల్చింది.
భారీ వర్షాలకు కుంగిన జమ్మలమడుగు బ్రిడ్జి
భారీ వర్షాలకు కుంగిన జమ్మలమడుగు బ్రిడ్జి
పెన్నా నదిలో తప్పిన పెను ప్రమాదం..!_ NDRF Rescued 30 People Stranded in Penna River
పెన్నా నదిలో తప్పిన పెను ప్రమాదం..!_
Penna River: పెన్నానదిలో స్నానానికి దిగి నలుగురు గల్లంతు
ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Sand Politics : నెల్లూరులో ఇసుక రాజకీయ దుమారం..
నెల్లూరులో పెన్నానది ఇసుక తరలింపు రాజకీయ రగడను రాజేసింది. అధికార పక్షం ప్రతిపక్ష నేతల మధ్య మరో రాజకీయ దుమారాన్ని రేపింది. పెన్నానదిలో అక్రమ ఇసుక తవ్వకాలను నిరసిస్తూ నాలుగు రోజులుగా విపక్షాలు ఆందోళనలు చేపడుతున్నాయి.
Penna River : పెన్నానదిలో నలుగురు యువకులు గల్లంతు..మూడు మృతదేహాలు వెలికితీత
పెన్నానదిలో నలుగురు యువకులు గల్లంతు అయ్యారు.దీంతో వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయగా మూడు మృతదేహాలను లభ్యమయ్యాయి.
స్నేహితుడి తండ్రి సంవత్సరీకానికి వచ్చి పెన్నానదిలో ఏడుగురు విద్యార్థులు గల్లంతు
Seven students drowned in Penna river : అప్పటి వరకు అందరితో ఆనందంగా గడిపారు. కబుర్లు చెప్పుకుంటూ స్నేహితులంతా సంతోషంలో మునిగిపోయారు. సరదా కోసం పెన్నానదిలో స్నానానికి దిగారు. అంతే.. ఉన్నట్టుంటి ఏడుగురు నది నీటిలో గల్లంతయ్యారు. ఇప్పటికి ఇద్దరి మృతదేహాలు లభించాయి. మి�
విహారయాత్రకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
కడప జిల్లా సిద్ధవటంలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లి ఒకే కుటుంబానికి నలుగురు మృతి చెందారు.