Home » Pension
పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెన్షన్ పొందేందుకు ఏటా బ్యాంకులు/పోస్టాఫీసులకు లైఫ్ సర్టిఫికెట్/జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పించాల్సిన గడువును పొడిగించింది.
కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సినేషన్ను మరింత ముమ్మరం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మీరు పెన్షనరా? ప్రతి నెల ఫించన్ వస్తుందా? అయితే మీకో అలర్ట్. వెంటనే మీరు ఓ పని చేయాలి. ఓ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయాలి. లేదంటే.. వచ్చే నెల నుంచి మీకు పెన్షన్ రాదు.
బ్యాంకింగ్ సేవలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ తీసుకొస్తూ ఉంటుంది. వినియోగదారులను హ్యాకర్ల బారి నుంచి, ఫ్రాడ్ లావాదేవీల నుంచి కాపాడటం
పీఎఫ్ ఖాతాకు సంబంధించి ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగులు తక్షణమే ఈ-నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంది. లేకపోతే నామినీకి అందాల్సిన డబ్బులు అందవంటోంది.
కరోనా వైరస్ తో మరణించిన కార్మికుల కుటుంబసభ్యులకు పింఛన్ అందించేందుకు ESIC(Employees' State Insurance Corporation )ప్రత్యేక పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి రామేశ్వర్ తెలీ తెలిపారు.
త్వరలోనే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు.
grama volunteer gives pension to death woman: విజయనగరం జిల్లాలో వాలంటీర్ల అత్యుత్సాం చూపించాడు. ఏకంగా చనిపోయిన మహిళకు కూడా పింఛన్ మంజూరు చేశారు. దీనికి సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. గుర్ల మండలం గుర్ల
memorial for Bhopal gas tragedy victims భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి జ్ఞాపకార్థం ఓ స్మారక చిహ్నం నిర్మించనున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ప్రపంచంలోని ఏ నగరమూ మరో భోపాల్లా మారకూడదని ఈ స్మారకం గుర్తుచేస్తుందని