Home » Pension
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా SC, ST, వర్గాలకు లబ్ధి చేకూరిందని, 2020–21లో వారి కోసం మరింతగా నిధులు వెచ్చిస్తామని AP CM JAGAN వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీలకు రూ.15,735 కోట్లకు పైగా, ఎస్టీలకు రూ.5,177 కోట్లకు పైగా ఖర్చు, మొత్తంగా దాదాపు 1.02 కోట్ల మందికి లబ్ధ�
పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించారు సీఎం జగన్. ఏప్రిల్ నెలలో పూర్తి పెన్షన్ చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అన్ని రకాల పెన్షనర్లకు ఏప్రిల్ పూర్తి స్థాయిలో పెన్షన్ చెల్లించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ�
కరోనా వైరస్ దృష్ట్యా దేశారాజధాని ఢిల్లీ ఇప్పటికే పూర్తిగా లాక్ డౌన్ అయిపోయింది. మార్చి-31వరకు స్కూల్స్,కాలేజీలు,థియేటర్లు,మాల్స్,రెస్టారెంట్లును మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఢిల్లీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస వ్యాప్తిని నిరోధ�
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్దులకు శుభవార్త వినిపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఉన్న వయో పరిమితిని సడలించారు. 57 ఏళ్లు నిండిన వృద్దులకు వృద్ధాప్య ఫించన్ అందించబోతుందన్నారు మంత్రి హరీష్ రావు. ఈ నిర్ణయం వల్ల ఆసరా ఫించన్ లబ్దిదారుల సంఖ్
మోడీ సర్కార్ ఇవాళ చారిత్రక నిర్ణయం తీసుకుంది. 01-01-2004 లోపు నియామకాలు ఖరారు చేయబడిన,వివిధ కారణాల వల్ల 01/01/2004న లేదా తరువాత సర్వీస్ లో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ను నెరవేర్చడం ద్వారా మోడీ ప్రభుత్వం ఈ రోజు(ఫిబ్రవరి-18,2020) ఒక మైలుర�
జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఫైర్ అయ్యారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సర్కార్.. సంక్షేమం మాటున సంక్షోభం సృష్టిస్తోందని
ఫించన్ దారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని..అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలన్నదే లక్ష్యమని..ఏపీ ప్రభుత్వం వెల్లడిస్తోంది. 4.80 లక్షల పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కొత్త ప్లాన్ వేస్తోంది. అర్హులకు లబ్దిదారుల జాబితాలో చోటు దక్కకపోయినా..ఈసారి జరిగే �
7 లక్షల పెన్షన్లు తొలగించామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, అర్హులైన అందరికీ ఫించన్లు అందుతున్నట్లు వెల్లడించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. కొత్తగా ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇంటి వద్దకే పెన్షన్ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. పింఛన్ల పంపిణీలో గ్రామ వాలంటీర్లు తొలి రోజే చరిత్ర సృష్టించారు. ఒక్కరోజులోనే 76.59 శాతం పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. �
మంగళవారం(జనవరి 28,2020) సచివాలయంలో 'స్పందన'పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 54.64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామన్నారు. ఇంటికే