Pension

    నిరూపిస్తే..సీఎం పదవికి రాజీనామా చేస్తా – సీఎం కేసీఆర్ సవాల్

    November 1, 2020 / 07:05 AM IST

    I resign as CM if BJP leaders prove pension charges CM KCR : బీజేపీకి సవాల్ విసిరారు సీఎం కేసీఆర్. పెన్షన్ల విషయంలో బీజేపీ నేతలు ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. వారు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టారు. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, 2,016 రూపాయల పెన్షన్‌లో 1600ల రూపాయలు కేంద�

    SC, STల సంక్షేమ ఖర్చులో ఏపీ రికార్డు…1.02 కోట్ల మందికి లబ్ధి – సీఎం జగన్

    July 17, 2020 / 02:02 PM IST

    చరిత్రలో ఎన్నడూ లేని విధంగా SC, ST,  వర్గాలకు లబ్ధి చేకూరిందని, 2020–21లో వారి కోసం మరింతగా నిధులు వెచ్చిస్తామని AP CM JAGAN  వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీలకు రూ.15,735 కోట్లకు పైగా, ఎస్టీలకు రూ.5,177 కోట్లకు పైగా ఖర్చు, మొత్తంగా దాదాపు 1.02 కోట్ల మందికి లబ్ధ�

    పెన్షనర్లకు గుడ్ న్యూస్ : ఏప్రిల్ నెల మొత్తం పెన్షన్

    April 27, 2020 / 12:53 AM IST

    పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించారు సీఎం జగన్. ఏప్రిల్ నెలలో పూర్తి పెన్షన్ చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అన్ని రకాల పెన్షనర్లకు ఏప్రిల్ పూర్తి స్థాయిలో పెన్షన్ చెల్లించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ�

    కరోనా VS ఇండియా : 72లక్షల మందికి ఉచిత రేషన్,పెన్షన్ రెట్టింపు చేసిన ఢిల్లీ ప్రభుత్వం

    March 22, 2020 / 12:41 PM IST

    కరోనా వైరస్ దృష్ట్యా దేశారాజధాని ఢిల్లీ ఇప్పటికే పూర్తిగా లాక్ డౌన్ అయిపోయింది. మార్చి-31వరకు స్కూల్స్,కాలేజీలు,థియేటర్లు,మాల్స్,రెస్టారెంట్లును మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఢిల్లీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస వ్యాప్తిని నిరోధ�

    తెలంగాణ బడ్జెట్ : 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ – హరీష్ రావు

    March 8, 2020 / 07:30 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్దులకు శుభవార్త వినిపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఉన్న వయో పరిమితిని సడలించారు. 57 ఏళ్లు నిండిన వృద్దులకు వృద్ధాప్య ఫించన్ అందించబోతుందన్నారు మంత్రి హరీష్ రావు. ఈ నిర్ణయం వల్ల ఆసరా ఫించన్ లబ్దిదారుల సంఖ్

    పెన్షన్ రూల్స్ లో భారీ మార్పు…మోడీ సర్కార్ కీలక నిర్ణయం

    February 18, 2020 / 04:05 PM IST

    మోడీ సర్కార్ ఇవాళ చారిత్రక నిర్ణయం తీసుకుంది. 01-01-2004 లోపు నియామకాలు ఖరారు చేయబడిన,వివిధ కారణాల వల్ల 01/01/2004న లేదా తరువాత సర్వీస్ లో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేర్చడం ద్వారా మోడీ ప్రభుత్వం ఈ రోజు(ఫిబ్రవరి-18,2020) ఒక మైలుర�

    పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం లంచం అడుగుతున్నారు

    February 10, 2020 / 09:53 AM IST

    జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఫైర్ అయ్యారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సర్కార్.. సంక్షేమం మాటున సంక్షోభం సృష్టిస్తోందని

    గుడ్ న్యూస్ : ఫించన్ రాని వారి విషయంలో ఏపీ ప్రభుత్వం నయా ప్లాన్

    February 7, 2020 / 02:36 PM IST

    ఫించన్ దారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని..అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలన్నదే లక్ష్యమని..ఏపీ ప్రభుత్వం వెల్లడిస్తోంది. 4.80 లక్షల పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కొత్త ప్లాన్ వేస్తోంది. అర్హులకు లబ్దిదారుల జాబితాలో చోటు దక్కకపోయినా..ఈసారి జరిగే �

    బాబుది అవాస్తవం : అర్హులకు ఫించన్లు..4.16 లక్షల మంది అనర్హులు – బొత్స

    February 7, 2020 / 09:08 AM IST

    7 లక్షల పెన్షన్లు తొలగించామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, అర్హులైన అందరికీ ఫించన్లు అందుతున్నట్లు వెల్లడించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. కొత్తగా ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని స్పష్టం చేశారు.

    ఇంటి వద్దకే ఫించన్లు : గ్రాండ్ సక్సెస్..తొలి రోజే చరిత్ర

    February 2, 2020 / 12:53 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇంటి వద్దకే పెన్షన్‌ కార్యక్రమం గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. పింఛన్ల పంపిణీలో గ్రామ వాలంటీర్లు తొలి రోజే చరిత్ర సృష్టించారు. ఒక్కరోజులోనే 76.59 శాతం పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. �

10TV Telugu News