Home » Pension
అనంతపురం జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. పెన్షన్ కోసం పంచాయతీ కార్యదర్శిని హెచ్చరించారు. వచ్చే నెల పెన్షన్ రాకపోతే పెట్రోల్ పోసి చంపుతామన్నారు. చేతిలో కొడవలితో ఓ
ఏపీ సీఎం జగన్... పాలనలో దూకుడు పెంచారు. ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమని చెప్పడమే కాదు.. చేసి చూపిస్తున్నారు. ఒకేరోజు పలు కీలక నిర్ణయాలతో పాలనలో తనదైన
ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు విస్తరించుకుంటూ పోతున్నారు. అన్నివర్గాల వారిని ఆదుకునేలా, సాయం అందేలా చర్యలు చేపడతున్నారు. ఇప్పటికే అనేక
చెప్పులరిగేలా తిరగాల్సిన అవసరం ఉండదు..లంచం ఇవ్వాల్సిన పరిస్థితి రాకూడదు..కేవలం రెండు..మూడు నెలలు మాత్రమే సమయం అడుగుతున్నాం..డిసెంబర్ నాటికి పూర్తిగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తాం..జనవరి 01 నుంచి అర్హత ఉన్న అందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తా�
ఏపీ సీఎం జగన్ ఆర్యోశ్రీ పథకంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు.
రైతులకు నెలకు మూడువేల రూపాయలు పెన్షన్ అందించే ప్రధాన్ మంత్రి కిసాన్ మన్ ధన్ యోజన స్కీమ్ ను ఇవాళ(సెప్టెంబర్-12,2019)ప్రధాని మోడీ ప్రారంభించారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న జార్ఖండ్ లో మోడీ ఈ స్కీమ్ ని ప్రారంభిచారు. 18 నుంచి 40 ఏళ్ళ లోపు సన్న, చిన్నకారు �
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఏప్రిల్ 08వ తేదీ కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో దీనిని విడుదల చేశారు.
ప్రైవేట్ సంస్ధల్లో పనిచేసే ఉద్యోగులకు శుభవార్త. మీరు కూడా రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ పెన్షన్ పొందవచ్చు. గతంలో కేరళ హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈపీఎఫ్ఓ ధాఖలు చేసిన పిటీషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో ఉద్యోగుల ప�
విజయవాడ : ఏపీ కేబినెట్ భేటీ జరుగనుంది. త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇదే చివరి మంత్రివర్గ సమావేశం. ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం ఉదయం జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అలాగే అమరావతిలో నిర్వహించనున్న ధర్మపోరాట దీ�
విజయవాడ : ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అన్ని వర్గాలను ఆకట్టుకొనేందుకు ఏపీ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న వాటిని ఒక్కోక్కటి పరిష్కరిస్తూ ఆయా వర్గాలపై వరాల జల్లు కురిపిస్తున్నారు బాబు. ఇప్�