Home » people
ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు డబల్ ఇంజన్ సర్కారు ఉంది అంటే బీజేపీది బుల్లెట్ ప్రూఫ్ డబుల్ ఇంజన్ పని విధానమని తెలిపారు. మోదీ నేతృత్వంలో భారత దేశం తలెత్తుకొని తిరిగే విధంగా ఉందన్నారు.
పలు వార్డులలో ఇంకా విద్యుత్ పునరుద్ధరించ లేదు. దీంతో బద్వేల్ మున్సిపల్ ఛైర్మన్ ఇంటితో పాటు పలు వార్డులలో చీకట్లు అలుముకున్నాయి.
తమ గ్రామాల రక్షణకు బంకర్లు అవసరమని చురచంద్పూర్లోని గ్రామ రక్షణ వాలంటీర్ జూలియన్ అన్నారు. బంకర్లను కూల్చివేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, బంకర్లన్నీ ధ్వంసం చేస్తే తమ గ్రామాలను ఎలా కాపాడుకుంటామని, తమ రక్షణకు ఇది మంచిది కాదని జూలియన్ �
తెలుగు రాష్ట్రాల్లో కోతులకు ఏమైంది? ఇళ్లనుంచి బయటకు రావటానికి హడలిపోతున్నారు జనాలు.
ఈ 12 ఏళ్లలో అత్యధికంగా 2022లో తమ పౌరసత్వాన్ని వదులుకోగా, అత్యల్పంగా 2020లో 85,256 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. దీంతో మొత్తంగా 2011 నుంచి 2022 డిసెంబర్ ముగిసేనాటికి 16,63,440 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీపై కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. విద్య, వైద్యం లాంటి ప్రజా సంబంధమైన అంశాల గురించి తాము మాట్లాడుతుంటూ బీజేపీ మాత్రం విధ్వేషాన్ని రెచ్చగొట్టే అంశాలపై దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగా�
ఒక నివేదిక ప్రకారం గత ఏడాది జనవరిలో 42 రూపాయలు ఉన్న కేజీ ఉల్లిపాయలు ప్రస్తుతం 226 రూపాయల ధర పలుకుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీపై చలి పంజా విసిరింది. ఓవైపు చలి.. మరోవైపు పొగ మంచు కమ్ముకుంది. తీవ్ర చలికి ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోతూవుండటం ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. నేటి నుంచి మూడు రోజులు అతి శీతల గాలులు వీచే అవకాశం ఉంది.
ఉత్తరభారతాన్ని మంచు గజ గజ వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. చలి గాలుల తీవ్రతకు ఉష్ణోగ్రతలు ఘనంగా పడిపోతున్నాయి. జమ్మూకశ్మీర్ లో మంచు ఉప్పెన ముంచుకొచ్చింది.