personal savings

    కరోనాపై ఫైట్…పర్శనల్ సేవింగ్స్ నుంచి 25వేలు విరాళమిచ్చిన మోడీ తల్లి

    March 31, 2020 / 01:22 PM IST

    కరోనా వైరస్(COVID-19) పై భారత యుద్ధం కొనసాగుతున్న సమయంలో తన వంతు సాయం ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లి హీరాబెన్. తన వ్యక్తిగత సేవింగ్స్ నుంచి 25వేల రూపాయలను పీఎం-కేర్స్  ఫండ్ కు ఆమె విరాళమిచ్చారు. కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా దేశం

    ‘రియల్ కర్మ్ యోగి’లకు.. మోడీ రూ.21 లక్షల విరాళం

    March 6, 2019 / 02:18 PM IST

    ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌(అలహాబాద్)లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కుంభమేళా సఫాయి కరంచారి కర్పస్ ఫండ్ (కెఎస్‌కేసీఎఫ్) కు తన పర్సనల్ సేవింగ్స్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ రూ.21 లక్షలు విరాళంగా ఇచ్చారు.

10TV Telugu News