Home » Perth Pitch
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఆసీస్ గడ్డపై వరుసగా రెండు సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచింది భారత్.