Home » Petition
కరోనా ప్రభావంతో సెక్స్ వర్కర్లకు జీవనోపాధి కరువైందని వారికి రేషన్ ఇవ్వాలని దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఆదేశించింది. వారం రోజుల్లోగా సెక్స్ వర్కర్లకు రేషన్ ఇవ్వాలని ఆదేశించింది. కరోనాను జాతీయ విపత్తుగా భావించిన సుప్�
మూడు రాజధానుల అంశం (పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలు) స్థానిక హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుండడంతో జోక్యం చేసుకోలేమని చెప్పింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని ఏపీ ప్రభుత�
Coroana Virus కారణంగా తన భర్త మరణించాడని, డెడ్ బాడీని ఇవ్వాలంటే…లక్షల డబ్బులు ఇవ్వాలని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడిస్తోందని తనకు న్యాయం చేయాలని భార్య కోర్టుకు ఎక్కింది. కోర్టు ఆమెకు న్యాయం చేసింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కరోనా రోగుల పట్ల.
తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిటిషన్ వేశారు. సచివాలయం కూల్చాలన్న తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్ రెడ్డి కోరారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ దాఖలు చేసింది. త
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిది. ప్రభుత్వ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ప్రభుత్వ వ్యవహార�
కరోనా వైరస్(COVID-19)ప్రభావం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై గట్టిగానే పుడుతుంది. దీనికి అమెరికా మినహాయింపు కాదు. అమెరికా వ్యాపారాలు కూడా కరోనా కారణంగా నష్టపోయాయి. అయితే కరోనా కారణంగా అమెరికాలోని వివిధ సెక్టార్ లలో భారీగా ఉద్యోగుల తొలగింపు(massive layoffs)ఉంటుంద�
ఉరిశిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషులు ఆడని డ్రామా అంటూ లేదు. రకరకాల పిటిషన్లతో ఉరి శిక్షను తప్పించుకోవాడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో ఎత్తుగడ వేశారు. ముకేశ్ సింగ్ నిర్భయ ఘటన జరిగిన రోజున తాను ఢిల్లీలోలేనంటూ దాఖలు చే�
కమల్ నాథ్ సర్కార్ ను తాత్కాలికంగా కరోనా వైరస్ కాపాడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(మార్చి-16,2020)మధ్యప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాంప్రదాయం ప్రకారం గవర్నర్ లాల్జీ అసెంబ్లీలో ప్రసంగం చేశారు. తన ప్రసంగ సమయంలో గవర్నర్ సోమవారమే స్వయంగ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన బాబాయి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుపై హైకోర్టులో వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. జగన్ తరపు లాయర్ ఈ పిటిషన్పై ఇక ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని హైకోర్టుకు వెల్లడించారు. అ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు సమయం ఇవ్వాలని వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.