Home » Petition
High Court verdict: పంచాయతీ ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ.. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని ప్రభుత్వం వేసిన పిటీషన్ను కొట్టివేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్న�
GHMC elections ex-officio vote : మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కును సవాల్ చేస్తూ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పిటిషన్ వేశారు. జీహెచ్ఎంస
GHMC ex-officio members : జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు కల్పించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్కుమార్�
GHMC elections : జీహెచ్ఎంసీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రేటర్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు కోర్టు నిరాకరించింది. రిజర్వేషన్లు రోటేషన్ పద్ధతి లేకుండా ఎన్నికలు నిర్వహించడం చట్ట విరుద్ధమని పిటిష
Cracker shops closed in Telangana : తెలంగాణ రాష్ట్రంలో క్రాకర్స్ దుకాణాలు మూతపడుతున్నాయి. బాణాసంచాపై నిషేధం విధించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశం ప్రకారం…అమ్మకాలు, వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు 2020, నవంబర�
Telangana Crackers Association : తెలంగాణ రాష్ట్రంలో క్రాకర్స్ అమ్మకాలపై నిషేధం విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ మండిపడుతోంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ…సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. పండుగకు రెండు రోజుల ముందు నిషేధం వి�
GHMC elections : ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలున్న వారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. శ్రీధర్ బాబు, మహ్మద్ తారీఖ్ వేసిన వ్యాజ్యాలపై గురువారం (నవంబర్ 12, 2020) కోర్టు విచారణ జరిపింది. మున్సిపా�
TRP case:summons to Arnab Goswami before arraignment ప్రముఖ నేషనల్ న్యూస్ ఛానల్ రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామికి సమన్లు జారీ చేయాలని బాంబే హైకోర్టు సోమవారం ముంబై పోలీసులను ఆదేశించింది. టెలివిజన్ రేటింగ్ పాయింట్స్(TRP)స్కామ్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ లో అర్నాబ
Disha film : దిశ ఘటనకు సంబంధించి దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న సినిమాపై దిశ తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తక్షణమే ఈ సినిమాను ఆపేలా కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ కోరారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్ను న్యా�
Krishnam Raju – Ashwini Dutt: కేంద్ర మాజీ సహాయ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజధాని అభివృద్ధిలో భాగంగా గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణకు ఇచ్చిన భూముల్లో తమ