Home » petrol and diesel prices
వాహనదారులకు కాస్త ఊరటనిచ్చిన ఇంధన ధరలు మళ్లీ పెరగుతాయా? ఆ మేరకు ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయా.. మళ్లీ రేట్లు పెంచాల్సిందేనంటూ పట్టుబడుతున్నాయా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
బ్రెంట్ క్రూడ్ ధర ఆకాశాన్నంటే రీతిలో పైపైకి దూసుకుపోవడానికి చాలా కారణాలున్నాయి. రష్యా ముడిచమురు దిగుమతులపై నిషేధం విధించాలనే ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ సమర్థించడంతో క్రూడ్ ఆయిల్ ధరల్లో ఈ పెరుగుదల కనిపిస్తోంది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. పాక్ ప్రధానిగా కొనసాగినన్ని రోజులు భారత్ పై కయ్యానికి కాలుదువ్విన ఆయన .. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గత పదిరోజుల క్రితం భారత్ విదే�
తాజాగా పెట్రోల్, డీజిల్ లీటరుకు 90 పైసలు పెంచాయి. ఇవాళ హైదరాబాద్లో పెట్రోల్ లీటర్కు 111 రూపాయల 79 పైసలకు చేరగా, డీజిల్ లీటర్కు 98 రూపాయల 9 పైసలుగా రికార్డయింది.
హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.110.91, డీజిల్ రూ.97.23కు చేరాయి. ఏపీలో లీటర్ పెట్రోల్ 88, డీజిల్ 84 పైసలు పెరిగింది. గుంటూరులో పెట్రోల్ రూ.112.96, లీటర్ డీజిల్ 98.94కు చేరాయి.
Petrol Rate India, Hyderabad Litre Petrol Rate
దేశంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. గత కొంతకాలంగా వరుసగా చమురు ధరలు పెరుగుతూనేవున్నాయి. రెండు రోజుల విరామం తరువాత చమురు ధరలు మళ్ళీ పెరిగాయి.
పెట్రో మంటలు కొనసాగుతున్నాయి. దేశంలో గతకొద్ది రోజులుగా వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనేవున్నాయి. అక్టోబర్ నెలలో 16 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
దేశంలో చమురు ధరలు దిగనంటున్నాయి. ఇప్పట్లో ధరల మోత తగ్గేట్టట్టు కనిపించడం లేదు. రోజు రోజుకు కొద్ది కొద్దిగా ధరలు పెరుగుతున్నాయి.
దేశ వ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. లీటరు పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 37 పైసలు పెరిగింది.