Tamil Nadu Couple : అసలే ఇంధన ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నింటాయి. రోజురోజుకీ ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి.
Fuel Prices Today : దేశవ్యాప్తంగా సామాన్యులకు పెట్రో వాత తప్పడం లేదు. రోజురోజుకీ పెరిగిపోతున్న ఇంధన ధరలతో సామాన్యుల అవస్థలు అగమ్యగోచరంగా మారాయి.
Petrol, Diesel Prices Hiked Again
Petrol, Diesel Prices Today : భారత్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. మంగళవారం (మార్చి 29) కూడా మళ్లీ పెరిగాయి. ఆయిల్ కంపెనీలు సవరించిన ధరలను ప్రకటించాయి.
పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. వరుసగా నాలుగో రోజుల్లో మూడు సార్లు పెరిగిన పెట్రోల్ ధరలు రూ.112.51కు చేరుకున్నాయి. దేశ రాజధానిలో రూ.97.81కు అమ్మతుండగా డీజిల్ ధర రూ.89.07కు..
Household Budget : ఈ ఏడాదిలో మార్చితో ఆర్థిక సంవత్సరం ముగియబోతోంది. ఇదే సమయంలో భారీగా ధరలు పెరిగిపోయాయి. మార్చి నెలలో ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. సుమారుగా పెట్రోల్పై 91 పైసలు, డీజిల్పై 88 పైసలు చొప్పన ధరలు పెరిగాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ
రష్యా, ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నేపధ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో భారత్ లోనూ పెట్రో ధరల బాదుడు మొదలైంది.
రావణుడు ఏలిన బంగారు లంకలో.. నేడు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక.. అన్నమో రావణా అంటూ ఘోషిస్తోంది.
రష్యా-యుక్రెయిన్ యుధ్ధం అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా పలు దేశాలలో ఆయిల్ రేట్లు భారీగా పెరిగాయి. శ్రీలంకలోని ఆయిల్ కంపెనీ లంక ఇండియన్ ఆయి