-
Home » petrol
petrol
డీజిల్ తేలేని వ్యక్తి గూగుల్ తెస్తాడా? గవర్నర్ పాలన ఉన్నా బాగుండేదేమో? ఏపీలో ఇంధన కొరతపై సజ్జల సంచలన వ్యాఖ్యలు
April 28, 2026 / 04:45 PM ISTSajjala Ramakrishna Reddy on AP Fuel: ఎన్డీయే కూటమిలో ఉన్న ఏపీలో ఇంధన కొరత రావడమేంటి..? తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లేని కొరత ఏపీలో ఎందుకు వచ్చింది..? ఈ పరిస్థితికి కారణాలేంటో ప్రజలకు…
ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. సీఎం చంద్రబాబు సీరియస్.. ఆయిల్ కంపెనీలకు వార్నింగ్
April 27, 2026 / 12:39 AM ISTసాధారణ పరిస్థితులు నెలకొనే వరకు రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ విభాగాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తిరుమలలో పెట్రోల్, డీజిల్ కొరత.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు
April 26, 2026 / 05:32 PM ISTతిరుమలకు పెట్రోల్ సరఫరా కాకపోవడంతో రెండు పెట్రోల్ బంకుల్లోనూ నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత..! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
April 26, 2026 / 04:34 PM ISTనిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 10వేల 345 కిలోలీటర్ల పెట్రోల్, 14 వేల 156 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగినట్లు అధికారులు వివరించారు.
ఉక్కుపాదం మోపాలి.. ముఖ్యమంత్రులతో సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు..
March 27, 2026 / 11:29 PM ISTఎక్సైజ్ డ్యూటీ తగ్గించి ప్రజలపై పెట్రో భారం లేకుండా చేశామని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
ఆ ప్రభుత్వం సంచలనం.. రేషన్ తరహాలో పెట్రోల్, డీజిల్.. రోజుకి ఇన్ని లీటర్లే..
March 25, 2026 / 05:10 PM ISTఅమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం ప్రభావంతో పెట్రో కొరత ఏర్పడింది. దీంతో యూకేలోని ఇతర దేశాల్లో భారీగా పెట్రో ధరలు భారీగా పెరుగుతున్నాయి.
పెట్రోల్ బంకులకు చమురు సంస్థలు బిగ్ షాక్.. అదే జరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రమాదం..!
March 17, 2026 / 07:01 PM ISTముఖ్యంగా రవాణ సౌకర్యాలు తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తే ప్రజల్లో భయం మొదలు కానుంది.
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం?
March 3, 2026 / 06:44 PM ISTపెట్రోల్, డీజిల్(Crude oil) ధరలపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ పెంపు.. మీరు ఎక్స్ట్రా కట్టక్కర్లే..
April 7, 2025 / 04:02 PM ISTపెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని రూ.2 చొప్పున పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది.
వావ్ సూపర్.. ప్లాస్టిక్, వాటర్ మిక్స్ చేసి పెట్రోల్ తయారీ.. ఇలా చేశారు..
January 27, 2025 / 09:31 AM ISTసౌత్ కొరియాకు చెందిన సియోల్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ పరిశోధకులు ప్లాస్టిక్, నీటిని కలిపి పెట్రోల్ తయారు చేశారు.