దేశంలో ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు పలు కీలక సూచనలు చేశారు. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రానికి సూచించార
ఆర్థిక, ఆహార సంక్షోభం ఎదుర్కొంటోన్న శ్రీలంకలోని ప్రజలకు పెట్రోలు, డీజిల్ దొరకడం గగనమైపోయింది. ఇంధన కొరతతో తల్లడిల్లిపోతోన్న శ్రీలంకలో పరిమిత సంఖ్యలో వాహనదారులకు పెట్రోలు, డీజిల్ అందిస్తున్నారు.
శ్రీలంకలో ఇంధన సంక్షోభం కొనసాగుతూనే ఉంది. రాజధాని కొలంబో శివారు పానదురాలో డీజిల్ కోసం క్యూలైన్ లో ఉన్న ఆటో డ్రైవర్(53) బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు.
పెట్రోల్లో పది శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని భారత్ ఐదు నెలల ముందుగానే సాధించిందన్నారు ప్రధాని మోదీ. దీని ద్వారా దేశంలో కర్బన ఉద్గారాలు తగ్గాయని, నిధులు ఆదా అయ్యాయని, రైతులకు మేలు జరిగిందన్నారు.
పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును తగ్గించటంతో ఇప్పుడు రాష్ట్రాలు కూడా తమ వంతుగా వ్యాట్ ను తగ్గిస్తున్నాయి. ఇందులో భాగంగా రాజస్ధాన్ కేరళ రాష్ట్రాలు స్పందించాయి.
శ్రీలంక తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. రోజు రోజుకు పరిస్ధితులు మరింతగా దిగజారుతున్నాయి. ముఖ్యంగా ఇంధన కొరత దేశాన్ని తీవ్రంగా వేధిస్తోంది.
శ్రీలంక తీవ్ర ఆర్ధిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయి ప్రజలు అల్లాడుపోతున్నారు. దీనికి తోడు చమురు నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు విదేశీ మారక నిల్వలు లేవని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.
Fuel Prices Today : దేశవ్యాప్తంగా వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇంధన ధరలకు బ్రేక్ పడింది. వరుసగా మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. స్థిరంగా కొనసాగుతున్నాయి.
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక వైసీపీ నాయకుడు వెంకట సుబ్బారెడ్డిపై సుజన అనే మహిళ పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది.
Tamil Nadu Couple : అసలే ఇంధన ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నింటాయి. రోజురోజుకీ ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి.