Home » petrol
వాహనదారులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. పెట్రో ధరలు మంటలు పుట్టిస్తున్నాయి. కొంతకాలం తగ్గుతూ వచ్చిన ఇంధన ధరలు.. మళ్లీ షాక్ ఇస్తున్నాయి. వరుసగా 6వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 70 రూపాయల మార్క్ను దాటింది. 2019
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా నాల్గో రోజు ఆదివారం కూడా ఇంధన ధరలు అమాంతం పెరిగాయి.
ఢిల్లీ: మొన్నటివరకు తగ్గుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా ఇంధన ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్పై 19 పైసలు, డీజిల్పై 29 పైసలు పెరిగాయి. పెరిగిన ధరల తర్వాత.. * ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.69.26, డీ�
పెట్రో క్యాపిటల్గా మారబోతున్న కాకినాడ 67వేల కోట్లతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ తూర్పుగోదావరి : కాకినాడ ఇప్పుడు పెట్రో క్యాపిటల్గా మారబోతోంది. అందుకు తగ్గట్టుగా భారీ ప్రాజెక్ట్ కి బీజం పడింది. కాకినాడ సెజ్ పర�
తగ్గుతున్న చమురు ధరలు.. సామాన్యులకు ఊరట