Home » petrol
రబీ పంటలకు కనీస మద్దతు ధర(MSP) పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇవాళ(అక్టోబర్-23,2019) నిర్ణయం తీసుకుంది. 50శాతం నుంచి 109శాతం రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచారు. వ్యవసాయ సంక్షోభం నుండి ఒత్తిడికి గురవుతున్న రైతులకు ఈ నిర్ణయం సంతోషం కలిగించనుందని మోడీ సర్కార్ చెబ�
దేశంలో ఆర్థిక మందగమనం కొనసాగుతున్న తరుణంలో పెట్రోల్, డీజిల్, బంగారం ధరల్లో హెచ్చుతగ్గుదల కనిపిస్తోంది.
దేశంలో పెట్రోల్ లభించే మెట్రో పాలిటన్ నగరాల్లో అత్యంత ఖరీదైన రెండో నగరంగా హైదరాబాద్ నిలిచింది.
ఎలక్ట్రిక్ మొబిలిటీ తనంతట తానుగా ఊపందుకుంటుందని,అంతేకాకుండా రెండేళ్లలో దేశంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి కనుక పెట్రోలు, డీజిల్ వాహనాలపై నిషేధం విధించాల్సిన అవసరం లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇవాళ(సెప్టెంబ
పెట్రో దరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత ఆరు రోజుల్లో పెట్రోల్ లీటర్కు రూ. 1.59, డీజిల్ రూ. 1.31 పెరిగింది. సౌదీ ఆరామ్ డ్రోన్ దాడి ఇందుకు కారణం. తూర్పు సౌదీ అరేబియాలోని అబ్కైక్, ఖురైస్లో ఉన్న ఆరాంకో ప్లాంట్లపై యెమనీ తిరుగుబాటుదారులు డ్రోన్లతో ఇటీవల
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయా ? చమురు దిగుమతులు తగ్గుతుండడంతో భారత్లో ధరలు పెరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. జులై నుంచి చూస్తే..పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. సౌదీ ఆరామ్ డ్రోన్ దాడి ఇందుకు కారణం. తూర్పు సౌదీ అరేబియాలోని అబ్
రెండు రోజుల క్రితం సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరామ్ కోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమన్ తిరుగుబాటుదారులు డ్రోన్ల దాడి చేసిన విషయం తెలిసిందే. దీని కారణంగా ఆయిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా క్రూ
పండగలొస్తే ట్రాన్స్పోర్ట్ చార్జీలు పెరగడం చూస్తూనే ఉన్నాం. ప్రత్యేక రోజుల్లో ధరలు పెరగడం కొత్తేమీ కాదు. పాకిస్తాన్లో ఇలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. లీటర్ పాల ధర రూ.140గా అమ్మడంతో తప్పని పరిస్థితుల్లో కొనుక్కొని పండుగజరపుకున్నారు. మొహర్ర�
పెట్రోల్ ధరలు రోజు రోజుకు కొద్ది తగ్గుతున్నాయి. సెప్టెంబర్ 07వ తేదీ శనివారం 8 పైసలు, డీజీల్ ధర 5 పైసలు దిగొచ్చింది. హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ. 76.30 కాగా, డీజిల్ ధర రూ. 70.96కి తగ్గింది. సెప్టెంబర్ 06వ తేదీ శుక్రవారం పెట్రోల్ ధర రూ. 76.38 ఉండగా..డీజిల్ ధర రూ. 71.01�
పెట్రోలు, డీజిల్ వాహనాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం ఆలోచించడం లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. ఆటో మోబైల్ పరిశ్రమ పరిస్థితి అత్యంత క్లిష్ట సమయాన్ని ఎదొర్కొంటున్న సమయంలో గడ్కరీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుక