Home » petrol
దేశంలో రోజురోజుకీ పెట్రోల్ ధరలు తగ్గుతున్నాయి. కానీ, ఎల్పీజీ ధరలు మాత్రం పైపైకి పెరిగిపోతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ ధర తగ్గించి.. నాన్ సబ్సిడీ సిలిండర్ల ధరలను పెంచుతున్నాయి. బుధవారం మరోసారి ఎ�
వారిద్దరూ భార్యాభర్తలు. తల్లి అనారోగ్యానికి గురి కావడంతో చూసేందుకు పుట్టింటికి వెళ్లింది. తల్లిని చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది. భార్య కోసం భర్త అత్తింటికి వెళ్లాడు. సీన్ కట్
ఆ బాలిక వయసు పదమూడేళ్లు. నిత్యం స్కూల్కు వెళ్లడం..స్నేహితులతో కలిసి ఆడుకోవడం దినచర్య. సీన్ కట్ చేస్తే..ఓ రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన ఆ బాలిక..బహిర్భుమికి
ఇక పెట్రోల్ దాచుకోవాల్సిందేనా ? మున్ముందు మరింతగా రేట్లు పెరుగుతాయా ? లేక పెట్రోల్ కొరత రావచ్చా ? ఇలా..అనేక ప్రశ్నలు ప్రజల మదిలో మెదులుతున్నాయి. ఎందుకంటే..అమెరికా..ఇరాన్..దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్క�
7 గంటల ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విడుదల అయ్యారు. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయన బయటకు వచ్చారు.
హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు కలకలం రేగింది. ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర
మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పైకి ఎగబాకుతున్నాయి. దీంతో వాహనదారుల జేబుకు చిల్లు పడుతోంది. తగ్గుముఖం పడుతాయని అనుకున్నా..అలా కావడం లేదు. ఇప్పటికే పెరిగిపోతున్న ధరలకు తోడు..చమురు ధరలు పెరుగుతుండడంతో తీవ్ర ఆందోళ�
ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఢిల్లీలోని సఫ్దార్గంజ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ శుక్రవారం రాత్రి 12గంటల సమయంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆ యువతి కన్నుమూసే కొన్ని క్షణాల ముందు మాట్లాడిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు. చావుబ్రతుక�
అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ దుర్ఘటన జరిగిన తర్వాత, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు నిలిపివేయాలని ప్రభుత్వం అన్ని పెట్రోల్ బంకులకు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటీకీ పెట్రోల్ బంకుల్లో నిబంధనలు బేఖాతరు చేస్తూ వాటి యాజమాన్యాలు �
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ ఆఫీస్ తెరుచుకుంది. గురువారం(నవంబర్ 28,2019) ఆఫీస్ ఓపెన్ అయ్యింది. ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన జరిగిన 24