Home » petrol
పెట్రో ధరలు ఏ మాత్రం దిగి రానంటున్నాయి. రోజు రోజుకు పైకి ఎగబాకుతున్నాయి. తాజా పెరుగుదలతో పెట్రోల్ ధర గరిష్ట స్థాయికి చేరుకుంది. దాదాపు రూ. 80పైకి ఎగబాకుతుండడంతో వాహనదారుల జేబులకు భారీగా చిల్లు పడుతోంది. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరాలకు తో�
అధికారుల తీరుతో విసుగు చెందే చిగురుమామిడి ఎమ్మార్వో ఆఫీస్ లో పెట్రోల్ పోశానని రైతు కనకయ్య చెప్పాడు. కొత్త పాస్ బుక్ కోసం వీఆర్వో హనుమంతుకు 4 సార్లు పార్టీ ఇచ్చాను
ఇటీవల హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మహిళా ఎమ్మార్వోలు అందరూ వాళ్లను వాళ్లు కాపాడుకునేందుకు ఆత్మరక్షణలో భాగంగా త�
అనంతపురం జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. పెన్షన్ కోసం పంచాయతీ కార్యదర్శిని హెచ్చరించారు. వచ్చే నెల పెన్షన్ రాకపోతే పెట్రోల్ పోసి చంపుతామన్నారు. చేతిలో కొడవలితో ఓ
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్ఆర్ఓ విజయా రెడ్డి సజీవదహనం తర్వాత రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులపై బెదిరింపులకు దిగుతున్న సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు ఎమ్ఆర్ఓలు ముందు జాగ్రత్తలు తీసుకుంటుండగా.. లేటెస్ట్గా శ్రీకాకుళం జిల్�
తహసీల్దార్ విజయారెడ్డి ఘటన మరువకముందే కడప జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. అయితే ఇక్కడ తహసీల్దార్ వేధింపులతో రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
రాష్ట్రంలో కలకలం రేపుతున్న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయ సజీవదహనం కేసులో పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో సంచలన విషయాలు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. తహశీల్దార్ ను హత్య చేశాక నిందితుడు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణం జరిగింది. తహశీల్దార్ ఆఫీస్ లోకి దూరిన అగంతకుడు.. తహశీల్దార్ విజయపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. తీవ్రంగా గాయపడిన
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణం జరిగింది. తహశీల్దార్ ఆఫీస్ లోకి దూరిన అగంతకుడు.. తహశీల్దార్ విజయపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. తీవ్రంగా గాయపడిన