Home » petrol
దేశంలో ఇంధన ధరలు కొన్ని నెలల నుంచి ఎందుకు స్థిరంగా ఉంటున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలకు డిమాండ్ ఉన్నప్పటికీ దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మసీదుపురంలో దారుణం జరిగింది. కన్నతల్లే కర్కశంగా ప్రవర్తించింది. తన ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పిల్లలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపో�
చమురు ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఇంధన ధరలు పైకి ఎగబాకుతున్నాయి. క్రూడాయిల్ ధర ఐదు నెలల గరిష్టస్థాయికి చేరుకుంది. లిబియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయని పెట్రోల్ బంకుల కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇరాన్, వెని�
దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచటానికి, ఓటర్ల లో అవగాహన కల్పించటానికి ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ.మే-23,2019న వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరిని దేశ ప్రధానిని చేస్తాయి ఎవరినీ ప్రతిపక్షంలో కూర్చోబెడతాయని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.అసలు ఈ ఎన్నికల్లో ఎవరు ప్రధాని అవుతారని తెలియాలంటే మీ ఇంటి దగ్గర్�
దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు మండిపోతున్నాయి. రోజూవారి ధరల మార్పు విధానం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి అడ్డు అదుపు లేకుండా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్ 7 పైసలు, డీజిల్ 8 పైస
రోజుకు టన్నుల కొద్ది ప్యాస్టిక్ వ్యర్థాలు పుట్టుకొస్తున్నాయి. రోడ్లపై ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే. డ్రైనేజీల్లో, సముద్రజాలలను సైతం ఈ ప్లాస్టిక్ భూతం పీడిస్తోంది. వందల సంవత్సరాలు గడిచిన ప్లాస్టిక్ భూమిలో క్షీణించదు.
హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా దిగి వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడు హమ్మయ్యా అనుకున్నాడు. ఇటీవలే జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తగ్గుముఖం పడుతున్నాయి..మరలా పెరగవు కదా..అని అనుకున్న సామాన్యుడి అనుమానం నిజమైంది. మరలా చము�
మొబైల్ పాస్వర్డ్ ఇవ్వనందుకు భర్తకు భార్య నిప్పుపెట్టి సజీవదహనం చేసింది.
మొన్నటి దాకా త్గగుముఖం పట్టిన పెట్రో ధరలు గత 20 రోజులుగా పెరుగతూ వస్తున్నాయి. గడచిన 20 రోజుల్లో పెట్రోధరలు 2 రూపాయలుపైగా పెరగటంతో వాటి ప్రభావం నిత్యావసర వస్తువుల పై పడి వినియోగదారులకు భారం అవుతోంది.