Home » Pfizer-BioNTech
Pfizer BioNTech Vaccine : పిల్లలపై ఒమిక్రాన్ వేరియంట్ ఎంతవరకు ముప్పు ఉందో నిర్ధారించేందుకు యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఒక అధ్యయనాన్ని నిర్వహించింది.
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న వెళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన దగ్గర ఓ గుడ్ న్యూస్ ఉందంటూ ముందుకొచ్చారు. ఫైజర్-బయోఎన్ టెక్ అభివృద్ధి చేసిన
అయిదేళ్లు దాటిన చిన్నారులకు ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతిచ్చేసింది అమెరికా ప్రభుత్వం. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన ఎమర్జెన్సీ యూసేజ్ ప్రకారం..
ఫైజర్-బయోఎంటెక్, మోడెర్నా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్లు శరీరంలో నిరంతర రోగనిరోధక శక్తిని ప్రేరేపించే అవకాశం ఉందని ఓ కొత్త అధ్యయనం తేలింది. MRNA వ్యాక్సిన్లతో రోగనిరోధక శక్తి పొందిన చాలా మందికి బూస్టర్లు అవసరం లేదని పరిశోధనలు సూచిస్తున్
వ్యాక్సిన్ల గురించి పలు అనుమానాలు, భయాలు, సందేహాలు, అపోహలు ఉన్నాయి. వ్యాక్సిన్ సేఫ్ కాదని వాదించే వాళ్లూ లేకపోలేదు. తాజాగా మరో అనుమానం అందరిని ఆందోళనకు గురి చేసింది.
ప్రపంచంలోనే కొవిడ్ టీకా అందుకున్న మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన బ్రిటన్కు చెందిన విలియం షేక్స్ పియర్ (81) ఇంగ్లాండ్లో అనారోగ్యంతో కన్నుమూశారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఇన్ఫెక్షన్ నుంచి 96శాతం రక్షణ ఇస్తోందని తేలింది. వ్యాక్సిన్ వేయించుకున్నాక కరోనా బారినపడినప్పటికీ వ్యాధి తీవ్రత స్వల్పంగానే ఉంటోందని కొత్త పరిశోధనలో వెల్లడైంది.
ప్రపంచాన్ని పట్డిపీడిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేయాలంటే వ్యాక్సిన్ తప్ప మరొక దారి లేదు. వ్యాక్సిన్లతోనే వైరస్ నిర్మూలన సాధ్యమనేది రెండు కొత్త అధ్యయనాల్లో తేలింది. ఎందుకంటే.. వ్యాక్సిన్లు కరోనా వేరియంట్ల నుంచి రక్షించగలదు.
US pharma major Pfizer: కరోనా సెకండ్ వేర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ సమయంలో వ్యాక్సిన్ వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరికి అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఇతర దేశాలకు చెందిన వ్యాక్సిన్లను దేశంలో పంపిణీ చేయాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే స
కరోనా దీర్ఘకాలిక లక్షణాలతో బాధపడేవారిలోనూ కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకుంటే లక్షణాల తీవ్రతను తగ్గించవచ్చునని ఓ కొత్త అధ్యయనంలో వెల్లడైంది.