-
Home » pharma
pharma
హైదరాబాద్ టు పాకిస్తాన్.. ఇల్లీగల్ ఎక్స్పోర్ట్.. ఫార్మా కంపెనీ ఆస్తులు జప్తు చేసి ఈడీ..
లుసెంట్ సంస్థ చెందిన 5.46 కోట్ల విలువైన భవనాలు, ఫ్యాక్టరీ ప్రాంగణాలను తాత్కాలికంగా జప్తు చేసింది ఈడీ.
కిడ్నాప్ లేదు..గ్యాంగ్ రేప్ లేదు : చేసిదంతా డ్రామానే అంటూ చెంపలేసుకున్న యువతి!
B Pharmacy Student Case : నిండా పాతికేళ్లు కూడా లేని అమ్మాయి… తెలంగాణ పోలీసులకు చెమటలు పట్టించింది. ఆడబిడ్డలున్న పేరెంట్స్ను వణికించింది. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ సొసైటీనే భయపెట్టింది. నగరంలో మరో దిశ లాంటి ఘటన జరిగిందా అంటూ జనం ఆందోళన పడేలా చేసిం�
డాక్టర్ రెడ్డీస్పై సైబర్ దాడి..!
Dr Reddy cyber-attack : ఫార్మా కంపెనీల్లో ఒకటైన డాక్టర్ రెడ్డీస్ పై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. కంపెనీకి చెందిన ఐటీ విభాగాలపై సైబర్ దాడి జరిగింది. ఈ విషయాన్ని సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్ లో వెల్లడించింది. తమ సంస్థకు సంబంధించి ఐటీ విభాగాలపై సైబర్ దాడి
2024 వరకు తగినంత కోవిడ్ టీకాలు ఉండవు -ఆదార్ పూనవల్లా
ప్రపంచంలో 2024 వరకు తగినంత కోవిడ్ – 19 వ్యాక్సిన్లు అందుబాటులో ఉండవని వ్యాక్సిన్ తయారీ సంస్థ Serum Institute of India’s CEO ఆదార్ పూనవల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చినా.. ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలంటే కనీసం నాలుగైదేళ్ల
సంజీవని HCQ, ప్రపంచాన్ని ఆదుకునేందుకు దేశంలో భారీగా హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల ఉత్పత్తి
హైడ్రాక్సీక్లోరోక్విన్(HCQ). యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తున్న వేళ.. అన్ని దేశాలు సంజీవనిలా చూస్తున్న మెడిసిన్ హెచ్ సీక్యూ. మలేరియాను కట్టడి చేసే ఈ డ్రగ్.. ఇప్పుడు కరోనా చికిత్సలో ప్రభావవంతంగా పని చేస్తోంది. దీంతో అందరి చ�
చంద్రబాబు కృషి ఫలిస్తుందా, టీడీపీకి ఓట్లు కురిపిస్తుందా
అమరావతి: అధికారం చేపట్టాక ఏపీలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికారు సీఎం చంద్రబాబు. ప్రతి జిల్లాలోనూ ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో పెద్ద పరిశ్రమలతోపాటు చిన్న,