Home » photo
వరద నీటిలో సతమతమవుతుంటే ఈ యువతి మాత్రం రెడ్ డ్రెస్ వేసుకుని కారు పక్కన నిల్చొని హొయలు పోతూ ఫొటో షూట్ చేసింది. ఇది ఫేమస్ అవడానికో.. చౌకబారు తెలివితేటలో కాదు. బీహార్లో కురుస్తున్న వర్షాలు. అక్కడి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు బయట ప్రపంచా
ఖమ్మం జిల్లాలోని మాతా శిశు ఆరోగ్యం కేంద్రంలో సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రసవం జరుగుతున్న మహిళ ఫొటోలు తీసి వాట్సప్లో పోస్టు చేశారు. కాన్పు సమయంలో ఫొటోలు తీయడం నిషేధమయినప్పటికీ ఆస్పత్రిలోని నర్సుల ప్రవర్తనపై అధికారులు, మహిళలు మ�
దేశంలో ఓ వైపు ఎన్నికల వేడి,మరోవైపు భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. విమర్శలు,ప్రతివిమర్శలతో నాయకులు ఎన్నికల వేడిని మరింత రాజేస్తున్నారు.అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత నాయకులందరూ ఒకటై పోతారు.కానీ వారి కోసం అప్పటివరకు కొట్టుకున్న కార్యకర్తలు
నైతికతకు, అహంకారానికి ఇదే తేడా అంటూ ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వ్యక్తిత్వాలను పోలుస్తూ ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యింది. ప్రధాని మోడీ హెలికాఫ్టర్ తనిఖీ చేసిన IAS ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడని, మాజీ ప్రధాని ఇందిరాగ
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓ సెల్ఫీ కోసం కన్నకొడుకుని వేధించింది.స్వయంగా ఈ విషయాన్నే ఆమె ఒప్పుకుంది.సెల్ఫీ కోసం కొడుకుని వేధింపులకు గురి చేయడం ఏమిటి అనుకుంటున్నారా? కొడుకు జోర్ ఇరానీని వేధిస్తూ ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఓ ఫొటోకి ఇప్పుడు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ ఫొటోను పెట్టుకొని పాక్ లో పలువురు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. పాక్ నిర్బంధంలో ఉన్న సమయంలో అభినందన్ చూపిన ధైర్యసాహసాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. పాక్ ప్రజలు కూడా అభినందన్ ధైర్యసా�
ఉత్తరప్రదేశ్ : అరుదైన నారింజ రంగు స్నేక్ యూపీలో ప్రత్యక్షమయ్యింది. 82 సంవత్సరాల తరువాత కనిపించిన ఈ కోరల్ కుక్రి భారతదేశంలోనే అరుదైన పాముగా గుర్తించబడింది. 1936లో దుద్వాలోనే తొలిసారి కనిపించిన ఈ సర్పం.. మళ్లీ ఇన్నేళ్లకు దుద్వా టైగర్ రిజర్వ్(
గురువారం(ఫిబ్రవరి-14,2019) వాలంటైన్స్ డే రోజున లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ని విడుదల చేసిన డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్రైలర్ తో పాటుగా రాహుల్ గాంధీకి సంబంధిన ఓ ఫొటోని తన ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ఫొటోలో రాహుల్ గ
హైదరాబాద్ : చిరునవ్వులు చిందించే చిన్నారుల్ని చూస్తే మనసు ఆనందంతో నిండిపోతుంది. కల్మషం లేని వారి నవ్వులు..ఏ బాధ్యతలు లేని వారి స్వేచ్ఛ..పసి వయసైనా తమ చుట్టు ఏం జరుగుతుందో మాత్రం గమనిస్తు..అనుకరిస్తు..అన్నింటిని ఇట్టే పసిగట్టేసే వారి తెలివితే�
వేసిన ఓటును సెల్ ఫోన్ తో ఫొటో తీసి, సోషల్ పెట్టిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.