Home » physical distance
కరోనా వ్యాపించి రెండేళ్లు అయినా తన విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపిస్తూనే ఉంది. రూపాలు మార్చుకుంటూ ఆల్పా, డెల్టా, ఒమిక్రాన్లుగా ప్రపంచంపై దండెత్తుతూనే ఉంది.
కరోనా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముంది. జనం జాగ్రత్తగా ఉండాలంటూ తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు నిత్యం నీతులు చెప్తుంటారు. కానీ, ఆయన మాత్రం రూల్స్ జాన్తానై అన్నట్టు ప్రవర్తిస్తుంటారు.
కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఇంకా భయపెడుతూనే ఉంది. కరోనా కొత్త వేరియంట్లు జనాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. కొత్త రూపాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది.
కేసులు పెరుగుతన్నందున కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కోవిడ్ నిబంధలను ఉల్లంఘిస్తోన్న వైన్ షాపులు, రెస్టారెంట్లు, పబ్ల లైసెన్స్ రద్దు చేయాలని హైకోర్టు చెప్పింది.
Telangana private schools charges extra corona fee : దాదాపు 11 నెలల తరువాత తెలంగాణలో స్కూళ్లు ఓపెన్ అయ్యాయి. 9th, 10th క్లాసుల విద్యార్థులకు క్లాసు రూముల్లోనే పాఠాలు చెబుతున్నారు. అయితే, స్కూళ్లు ప్రారంభం కావడంతోనే ప్రైవేట్ స్కూళ్లలో కొత్త రకం ఫీజులు వసూలు చేయడం మొదలు పెట్టారు. ఏ�
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు 2020, సెప్టెంబర్ 07వ తేదీ సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. సభా ప్రారంభంకాగానే… మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, టీఆఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతికి సభ్యులు స�
కరోనాపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు రోజుకో విషయాన్ని వెల్లడిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం ద్వారా వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని గతంలో చెప్పారు. కరోనా వ్యాప్తి ప్రారంభంలోనే ఆరడుగుల దూరం (రెండు మీటర్లు) భౌతిక
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనా భయంతో ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే కోటిమందికి పైగా కొవిడ్ బారినపడ్డారు. లక్షల మంది చనిపోయారు. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే అని నిపుణులు చెబుత
తెలంగాణలో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్ లకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ప్రభుత్వం
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు నెలలు దాటింది. స్కూళ్లు ఎప్పుడు