Home » PICTURE
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఒక విషయం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి అని. కానీ అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేతల్ని గెలిపించారు. కానీ వారు గెలవగానే బీజేపీలోకి వెళ్లారు. ఇక్కడ కాంగ్రెస్ నేతల్ని గెలిపించినా అదే జరుగుతుంది.
ఇలాంటి ఫొటోనే చక్కర్లు కొడుతోంది. అందులో ఫ్రిజ్ ఎక్కడుందో కనిపెట్టగలరా ? అంటూ పోస్టు చేశారు. ఫొటోను చూసి...తలలు పట్టుకున్నారు. అసలు ఫ్రిజ్ ఎక్కడుంది ? అంటూ ప్రశ్నలు సంధించారు.
మ్యాగీ మిల్క్ షేక్ అనే వింతైన వంటకం నెట్టింటో వైరల్ గా మారింది. టేస్టీ టేస్టీ మ్యాగీ కాస్తా వెరైటీ కాంబినేషన్ లో నెట్టింట్లో ప్రత్యక్షమయ్యేసరికి మ్యాగీ ప్రియులు షేక్ అవుతున్నారు.
కరోనా సమయంలో ప్రజల మెస్సీయగా మారిపోయిన సీనీ నటుడు సోను సూద్ ఇటీవల తన పుట్టినరోజును జరుపుకున్నారు. జూలై 30న, సోనూ తన 48వ పుట్టినరోజును జరుపుకున్నారు.
Did the WHO know about Corona beforehand? : కరోనా గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు ముందే తెలుసా..? వైరస్ పుట్టుకకు కారణాలు తెలిసినా బయటకు చెప్పలేదా..? నిధులిచ్చే దేశాలు మహమ్మారి విషయంలో ఎన్ని తప్పులు చేసినా ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదా..? సభ్యదేశాలపై కఠినంగా వ్యవహరించ
భారత భూబాగంలోకి చొచ్చుకొని వచ్చి..కవ్వింపు చర్యలకు పాల్పడి..20 మంది భారతీయ సైనికులను పొట్టన పెట్టుకున్న చైనా..కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 2020, జూన్ 15వ తేదీన తూర్పు లడఖ్ లోని గల్వాన్ లోయ వద్ద భారత్ – చైనా సైనికుల మధ్య జర�
కరోనా కాలంలో క్యాష్ చేసుకొనేందుకు..పర్యాటకులను ఆకర్షించేందుకు లాడ్జ్ ను వ్యభిచార కేంద్రంగా మార్చివేశారు. ఎవరికీ తెలియకుండా..అనుమానం రాకుండా ఉండేందుకు సీక్రెట్ రూంను ఏర్పాటు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పోలీసులే ఆశ్చర్యపోయిన ఈ ఘటన క�
ఛార్మి షేర్ చేసిన లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ఈ లాక్డౌన్ పుణ్యమా అని ఇళ్లకే పరిమితమైపోయిన చాలామంది తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. సామాన్యులు రకరకలా మీమ్స్, వీడియోలతో సందడి చేస్తుంటే.. సెలబ్రిటీలు తమ రోజువారీ పనులతో ప
లాక్డౌన్ వేళ తారల ఓల్డ్ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిన్ననాటి ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. లేడీ అమితాబ్,