Home » Pizza
విశ్రాంతి తీసుకుంటున్న రిషబ్ పంత్ (Rishabh Pant) సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ఐ హేట్ దిస్ సో మచ్ అంటూ
తాజాగా పెద్ద పిజ్జాతో పూజా కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది.
ఎరుపు మాంసం అనగా గొడ్డు మాంసం, గొర్రె మాంసం , పంది మాంసం ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కొలెస్ట్రాల్ను పెంచే సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల ఇది జరుగుతుంది.
గతంలో పిజ్జా, కిమ్చీ, స్ట్రాబెర్రీలు, బబుల్ టీ వంటి ఫుడ్ ఐటమ్స్తో గూగుల్ డూడుల్ను రూపొందించింది. తాజాగా పానీ పూరిని గూగుల్ డూడుల్ పెట్టింది. ఇది ఎందుకో తెలుసా?
ఏదైనా స్పెషల్ ఉంటేనే కదా.. ఖరీదు ఎక్కువైనా డబ్బులు ఖర్చుపెడతాం. అయితే ఓ పిజ్జా కోసం లక్షలు ఖర్చుపెట్టాలంటే వెనకడుగు వేస్తాం. ఓ క్లయింట్ మాత్రం అక్షరాల 1.63 లక్షల ఖరీదైన పిజ్జా తయారు చేయమని చెఫ్కి ఆర్డర్ ఇచ్చాడు.
ఒక్కోసారి కళ్లముందు భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో నిస్సహాయంగా నిలబడిపోతాం లేదా పరుగులు తీస్తాం. ఓ పిజ్జా డెలివరీ బాయ్ ప్రాణాలకు తెగించి సాహసం చేసాడు. హీరో అయిపోయాడు.
ఈ మధ్య జనాల ఆసక్తికి తగ్గట్లే రెస్టారెంట్లు రకరకాల ఫుడ్లు తయారు చేస్తున్నాయి. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. తాజాగా 'బాంబ్ పిజ్జా' అట కొత్త వంటకం చూసి జనం భయపడి పారిపోతున్నారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకి ఇష్టమైన ఫుడ్, తను రోజూ ఏం తింటుందో తెలిపింది. పూజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''నాకు బిర్యానీ అంటే ఇష్టం. పిజ్జా అయితే చాలా.........
కొత్త ఇరానియన్ టీవీ సెన్సార్షిప్ ప్రకారం.. మహిళలు పిజ్జా తినడం, శాండ్ విచ్ లు తినడం వంటివి ప్రసారం చేయకూడదు.
అంతరిక్షంలో వ్యోమగాములు పిజ్జా పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.