Home » PLAN
సోషల్ మీడియాలో భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్తో సంబంధం ఉందని విచారణలో నిందితులు వెల్లడించారు. పార్లమెంటులో తనిఖీల సందర్భంగా బూట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడం లేదన్న లొసుగును బుధవారం దాడికి ఉపయోగించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది
చైనా ప్లానేంటి?..కొత్త ముప్పు తెస్తోందా?
కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ఉన్న ప్రియాంక.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను తన భుజాలకు ఎత్తుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో అనుకున్నంత ప్రభావం చూపలేకపోయారు. భారత్ జోడో యాత్ర పార్టీ వర్గాల్లో మంచి ఊపును ఇవ్వడంతో, ఈ యాత్ర ప్రియాంత చేత కూడా చేపట
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి హైవేలపై వాహనం పరిమాణం, వాహనం తిరిగిన దూరం ఆధారంగా టోల్ వసూలు చేయనున్నారు. టోల్ విధానాన్ని ప్రక్షాళన చేస్తున్న క్రమంలో వాహనం పరిమాణం, తిరిగిన దూరం ఆధారంగా టోల్ వసూలు చేసే విధాన
సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తూ తమ ఐడియాలజీని విస్తృతం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా సానుభూతి పరులను తయారు చేసే పనిలో ఐసిస్ ఉందని, అయితే దేశంలో ఐసిస్ కార్యకలాపాలన్నింటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ యువత అటువైపు దారిమళ్లకుండా ప్రభుత్వ ఏజెన్స�
వికారాబాద్ జిల్లా రవాణా అధికారిగా పనిచేస్తున్న భద్రునాయక్ ఆస్తి కోసం సొంత అన్ననే చంపటానికి రూ.కోటి సుపారీ ఇచ్చాడు. కానీ ఈ క్రైమ్ కథా చిత్రంలో చోటు చేసుకున్న ట్విస్టులు అన్నీ ఇన్నీ కావు..
పంజాబ్తోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్లను పేల్చివేయాలని ఐఎస్ఐ కార్యకర్తలు ప్లాన్ చేశారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేసింది.
మావోయిస్టుల దాడికి సంబంధించి వచ్చిన సమాచారాన్ని నిఘా అధికారులు నాలుగు రాష్ట్రాల అధికారులకు పంపించారు. కేసు తీవ్రత దృష్ట్యా నాలుగు రాష్ట్రాల పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటూ.. తగిన వ్యూహాన్ని రచించే పనిలో నిమగ్నమయ్యారని కేంద్ర నిఘా వర్గాల�
రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా రూ. 199 ప్లాన్ను అందిస్తే, BSNL కూడా రూ. 197కే కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇందులో 150 రోజుల వాలిడిటీని అందిస్తోంది.
నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను హత్య చేస్తే ఎదురయ్యే పరిణామాలను కూడా ఫేస్ చేసేందుకు ప్రత్యర్థులు ముందుగానే ప్లాన్ చేశారంటే.. ఎంత పకడ్బందీగా పథకం రచన జరిగిందో అర్థం చేసుకోవచ్చు.