Home » Plants
ఉదయం 11 గంటల తర్వాత ఇంట్లోకి ఎక్కువగా వేడిగాలులు వస్తుంటాయి. ఈ సమయంలో హీట్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎక్కువగా కర్టెన్స్ వాడాలి.
తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ మొక్కలు నిద్రాణస్థితికి చేరుకుంటాయని శాస్త్రేవత్తలు గుర్తించారు. అనంతరం నీటి లభ్యత ఉన్నప్పుడు సాధారణ స్థితిలోకి వచ్చేస్తాయి.
మొక్కల పెంపకం విషయంలో చైనా మనకు ఆదర్శమని సీఎం కేసీఆర్ అన్నారు. భారతదేశంలో ఒక వ్యక్తికి 28 మొక్కలు మాత్రమే ఉండటం బాధాకరమన్నారు. మొక్కలను ఇష్టానుసారం నరికివేయడమే సమస్యకు కారణమన్నారు.
అంతరించిపోయే మొక్కల విత్తనాలను దేశమంతా పంచిపెడుతూ ప్రకృతి ప్రాణదాతగా మారాడు యువ టీచర్ నిరాల్ పటేల్. అతని కృషిని అరుదైన అవార్డు దక్కింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి అవార్డు నిచ్చి సంత్కరించింది.
ఆ దంపతులు.. వినూత్నంగా ఆలోచించారు. ఇంటి పెరటిని సుందరంగా తీర్చిదిద్దారు. ప్లాస్టిక్, మట్టి, పింగాణీ కుండీల్లో రకరకాల మొక్కలు పెంచుతున్నారు.
ఆర్థికమాంద్యం కారణంగా పలు మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తమ ఫ్లాంట్ లకు సెలవులు ఇచ్చేస్తున్నాయి. తమ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోవడంతోఇప్పటికే పలు సంస్థలు తమ ఫ్లాంట్ లకు తాత్కాలిక సెలవులు ఇచ్చి ప్రొడక్షన్ నిలిపివేయగా ఇప్పుడు ఆ జాబితాలో దేశ�
ఇంటి ఆవరణలోనే కాదు ఇంటిలో కూడా మొక్కలు పెంచుకుంటు చల్లదనంతో పాటు ఆహ్లాదంగా కూడా ఉంటుంది. ఇంటినే పొదరిల్లులా మార్చుకోవాలని అనుకునేవారి సంఖ్య పెరుగుతోంది.కానీ ఇంట్లో పెట్టుకున్న కుండీల్లో నీరు పోస్తే మట్టి కిందకు చేరి ఫ్లోర్ మరకలు పడుతుంట�
వినాయక చవితి పండుగ సమీపిస్తోంది. ఇప్పటికే మార్కెట్లలో సందడి నెలకొంది. విగ్రహాలు…పూజా సామాగ్రీ కొనుగోలుతో బిజి బిజీగా ఉన్నారు. అయితే…రంగులతో కూడిన విగ్రహాలను ఏర్పాటు చేయవద్దని..మట్టితో ఉన్న విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. పర
డేరా బాబా..డేరా బాబా హత్యలు..అక్రమాలు..వంటి పలు వివాదాస్పదాలతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి డేరా బాబు (గుర్మీత్ సింగ్) కు జైలు శిక్ష ఖారయ్యి శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడా డేరా బాబా జైల్లో కూడా ‘డేరా’ వేసేశాడు. హర్యానాలోని ర�