Home » Plasma
డాక్టర్లు, బ్లడ్ బ్యాంక్ చేసిన నిర్వాకానికి ఓ రోగి ప్రాణాలు కోల్పోయాడు. డెంగ్యూ సోకిన రోగికి ప్లాస్మా ఎక్కించాల్సి ఉండగా ప్లాస్మాకు బదులుగా బత్తాయి జ్యూస్ ఎక్కించారు. దీంతో సదరు రోగి చనిపోయాడు.
తక్కువ నీళ్ళు తాగే వారిలో రక్తంలోని ప్లాస్మాలో సోడియం శాతం పెరుగుతున్నట్లు కనుగొన్నారు. ప్రతిరోజు నీళ్ళు తాగిన మోతాదును బట్టి ప్లాస్మాలోని సోడియం శాతం మారిపోతుందని గుర్తించారు. తక్
కరోనా కష్టకాలంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారి తన పెద్దమనసు చాటుకున్నాడు. కరోనా బాధితులకు అండగా నిలిచాడు. కరోనా బాధితుల సహాయార్థం తన మిత్రులతో కలిసి నెట్వర్క్ను ఏర్పాటు చేసి దాని ద్వారా కరోనా బాధితులకు పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస�
కరోనా విషయంలో అమెరికా లాంటి దేశం విలవిల లాడుతుంటే… మనం సమయస్ఫూర్తితో ఎదుర్కొంటున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనాకు ధైర్యమే ఒక పెద్ద మందు అన్నారు. భూమి మీద అన్ని జీవులు ప్రకృతిని నమ్ముకొని జీవిస్తాయన్నార�
కరోనాతో కోలుకున్నవారి నుంచి తీసిన ప్లాస్మాతో ఇతరులను రక్షిస్తుందనడానికి కచ్చితమైన రుజువు లేదంటోంది ఓ కొత్త అధ్యయనం. మాయో క్లినిక్కు చెందిన పరిశోధకులు ఇదే విషయాన్ని వెల్లడించారు. అమెరికాలో 64,000 మందికి పైగా రోగులకు టీకాలకు ముందు ఫ్లూ, తట్టు�
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రేపటితో 45వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఆదివారం (అగష్టు 9, 2020) ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులంతా ప్లాస్మా దానం చేయాలని కోరారు. ప్లాస్మా దానంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చేపడుతున్న అవగాహన కార్
కరోనా బారిన పడిన ఓ ఎస్ఐకి ప్లాస్మా దానం చేసి కానిస్టేబుల్ ఔదార్యం చాటుకున్నారు. కరోనా వైరస్ సోకిన బాచుపల్లి ఎస్ఐ మహ్మద్ యూసుఫ్ కు చంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ ఆర్.సాయికుమార్ ప్లాస్మా దానం చేయడాన్ని నెటిజన్లు ప్రశంస�
ఇన్ఫెక్షన్ల నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరించి సమస్యతో బాధపడుతున్న వారికి ఎక్కించడమనేది దశాబ్దాల నాటి మాట. ZIKA, flu, Ebola, SARSలతో బాధపడేవారి శరీర రక్తంలో యాంటీ బాడీలుగా ఎక్కిస్తారు. తద్వారా కొంతవరకూ శరీరాల్లో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్
మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్. కంటికి కనిపించని ఈ శత్రువు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కాగా, ప్రస్తుతానికి కరోనా మహమ్మారికి ముందు లేదు. నివారణ ఒక్కటే మార్గం. సామాజిక దూరమే శ్రీరామ రక్ష. అమెరికా, యూకే, ఆస్ట్రే
దేశంలో కరోనా వైరస్ విస్తరణకు కారణమయ్యారనే అపవాదును ఎదుర్కొంటున్న తబ్లిగీ జమాత్ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమపై పడ్డ మచ్చను తొలగించుకునే పనిలో భాగంగా కరోనా రోగుల చికిత్సకు సాయం చేస్తున్నారు. కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వార�