Home » PLASMA THERAPY
కరోనా చికిత్స నుంచి రెమ్ డెసివిర్ ఔషధాన్ని త్వరలోనే తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రి చైర్ పర్సన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. ప్లాస్మా థెరపీ తరహాలోనే ఇది కూడా కొవిడ్ బాధితులపై ప్రభావం చూపిస్తున్న
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్లాస్మా థెరపీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ రోగులకు అందించే చికిత్స విధానాల్లో మార్పులు చేసింది. కోవిడ్ చికిత్స జాబితా నుంచి ప్లాస్మా థెరపీని తప్పించింది.
కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీతో ప్రయోజనం శూన్యమా? ప్రాణాలు తోడేస్తున్న కరోనాను ప్లాస్మా థెరపీ కంట్రోల్ చెయ్యడం లేదా? ప్లాస్మా థెరపీ సమర్థతపై సందేహాలు ఎందుకొస్తున్నాయి? వైద్యుల ఫిర్యాదులపై ఐసీఎంఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? ఈ ప్రశ్నలు �
కరోనా ప్రపంచాన్ని చుట్టుముట్టి ఏడాది దాటింది. రోగికి ఎలాంటి చికిత్స అందించాలన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. హైడ్రాక్సీక్లోరోక్విన్.. రెమ్డెసివిర్ ఇలా ఒక్కసారి ఒక్కో మెడిసిన్ ఇస్తూ రోగులను కాపాడుతున్నా.. పక్కాగా ఇదే ట్రీట్మెంట్ అని మా
కరోనా కల్లోలంతో కేంద్రం ఎప్పటికప్పుడు విధివిధానాలను సవరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. డబుల్యుహెచ్ఓ, వివిధ దేశాల వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో కేంద్ర ప్రభుత్వం అనేక కొత్త మందులను కూడా వినియోగానికి తెస్తుంది.
కరోనా బారిన పడిన వారి పాలిట వరంలా పరిగణిస్తున్న ప్లాస్మా థెరపీ అనుమతులను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చికిత్స ద్వారా కోలుకున్న పేషెంట్ల వివరాలు, సాధిస్తున్న సానుకూల ఫలితాల గురించి వైద్య నిపు�
కరోనా రోగుల్లో ఎన్నో ఆశలు రేపిన ప్లాస్మా చికిత్సతో ప్రయోజనం లేదా? ప్లాస్మా థెరపీ మరణాలను అడ్డుకోలేదా? అంటే అవుననే అంటున్నారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా. ప్లాస్మా థెరపీతో కొవిడ్-19కి చెక్ పెట్టొచ్చని అందరూ భావిస్తున్న ప్రస్త
యావత్ దేశాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా కట్టడిలో దేశ రాజధాని ఢిల్లీ… ముందంజలో నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యల కారణంగా దేశ రాజధానిలో ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నాయి. AAP పార్టీ నేతృత్వంలోని Arvind Kejriwal సర్కార్.. పక్కా ప్రణాళికలతో R
కరోనా వైరస్ వల్ల ప్రపంచం నలుమూలల ప్రజలు బాధపడుతున్నారు. ఈ మహమ్మారి కారణంగా వ్యవస్థలు అన్నీ ఎక్కడికి అక్కడ ఆగిపోయాయి. అయితే మోసం చేసే వ్యక్తులు మాత్రం వారి తీరు మాత్రం మారట్లేదు. కరోనాని కూడా క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా ర�
తెలంగాణలో కరోనా బాధితులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. గాంధీ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను డాక్టర్లు సేకరించనున్నారు. సీరియస్ కండీషన్లో ఉన్న కరోనా బాధితులకు ఈ ప్లా�