-
Home » played
played
Bharat Jodo Yatra: ఘోర తప్పిదం.. భారత జాతీయ గీతానికి బదులు నేపాల్ జాతీయ గీతం ప్లే చేసిన కాంగ్రెస్
రాహుల్ సహా ఎవరూ ఈ విషయాన్ని గమనించకుండా దాదాపు అర నిమిషం అలాగే నిల్చున్నారు. ఇంతలో గీతం మనది కాదని తేరుకుని, ఆ పాటను వెంటనే ఆపేశారు. ఆ తర్వాత జగ గణ మన ప్లే చేశారు. ఇందులో మరో విశేషం ఏంటంటే, నేపాల్ జాతీయ గీతాన్ని ఆపగానే కొందరు ‘భారత్ మాతా కీ జై’ అ�
IPL-2022 Matches : నేటి నుంచి ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభం.. ఈసారి అన్ని మ్యాచ్లు భారత్లోనే
రెండేళ్ల తరువాత మ్యాచ్ లు పూర్తిగా భారత్ లోనే జరుగుతున్నాయి. ముంబై లో మూడు, పూణేలో ఒక మైదానంలో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. అన్ని లీగ్ మ్యాచ్ లు ముంబై, పూణే లోనే నిర్వహిస్తారు.
Viral Hourse: మ్యూజిక్ విని డాన్స్ చేస్తున్న గుర్రం
సంగీతానికి గోవులే కాదు గుర్రాలు కూడా డాన్స్ చేస్తాయి. ఇదిగో ఈ గుర్రాన్ని చూడండీ..మ్యూజిక్ విని ఎలా తల ఊపుతోందో..
నాగాలాండ్ అసెంబ్లీలో జనగణమన ఆలాపన..రాష్ట్రం ఏర్పడిన 58 ఏళ్ల తరువాత తొలిసారి అరుదైన దృశ్యం..!!
58 years after Jana gana mana song in Nagaland Assembly : నాగాలాండ్ అసెంబ్లీలో అరుదైన దృశ్యం ఆవిష్కరించబడింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక..నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడిన 58 ఏళ్ల తరువాత అసెంబ్లీలో భారతదేశపు జాతీయ గీతం ‘జనగణమన’ను ఆలపించిన అరుదైన ఘటన జరిగింది. చరిత్రలో
చిన్నప్పటి బాహుబలిని ఇప్పుడు చూశారా
bahubali baby girl photos : టాలీవుడ్ దర్శక ధీరుడిగా పేరు గడించిన రాజమౌళి..దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ మూవీ ఎంత సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. రెండు పార్ట్ లుగా తెరకెక్కించారు. బాక్సాపీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించి..సినిమాలో నటించిన వారికి ఎంతో
తెల్ల కిట్టమ్మ : చిన్నారి సంగీతానికి పరుగులు పెడుతూ వచ్చేస్తున్న ఆవులు
cows attract music played by a small girl just like magic : గోకులంలో శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తే ఆ రాగానికి పశు పక్ష్యాదులన్నీ చెవులు రిక్కించి వినేవట. గోకులంలో గోపికలైతే ఆ కిట్టయ్య వేణుగానానికి మైమరచిపోయేవారట. ఆ నంద గోపాలుడు వేణుగానానికి గోవులు తలలు ఊపుతూ పరవశించిపోయేవని �
ఐపీఎల్ లో 9 జట్లు!
IPL 2021 : ఐపీఎల్ వచ్చే సీజన్ లో 8 జట్లు కాకుండా..9 జట్లను ఆడిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్ పాలకమండలి వచ్చే సీజన్ పై అప్పుడే కసరత్తును మొదలు పెట్టాయి. ఎందుకంటే..మార్చి, ఏప్రిల్, మే నెలల్లో
చైనా ఆర్మీ చిల్లర పనులు, బోర్డర్ దగ్గర లౌడ్ స్పీకర్లలో పంజాబీ సాంగ్స్ ప్లే
Ladakh standoff : భారత జవాన్లపై చైనా అక్కసు ప్రదర్శిస్తోంది. బోర్డర్ లో లౌడ్ స్పీకర్లను అక్కడి ఆర్మీ ఏర్పాటు చేస్తోంది. హిందీ, పంజాబీ పాటలతో రెచ్చగొడుతోంది. చెవులు చిల్లులు పడేలా సౌండ్ పెట్టి..భారతీయ జవాన్లను మానసికంగా దెబ్బ తీయడానికి ప్రయత్నాలు చేస్�