Home » plea
గురువారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్కు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ ఆర్డినెన్స్ను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఈ కేసు తర్వాత కూడా మరికొన్ని కేసులు ఆయనపై దాఖలయ్యాయి. వీర్ సావర్కర్ మనవడు కూడా ఒక కేసు ఫైల్ చేశారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు గుజరాత్ హైకోర్టు పేర్కొంది.
సిసోడియాపై ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 120 బీ (నేరపూరిత కుట్ర), సెక్షన్ 477 బీ (మోసం చేయాలనే ఉద్దేశ్యం), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. దేశ రాజధానికి కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అవకతవకలు, అవినీతికి సంబం
రహదారుల శాఖ టెండర్లలో రూ.4,800 కోట్ల వరకు అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై పళనిస్వామిపై కేసు నమోదుచేయాలని కోరుతూ డీఎంకేకు చెందిన ఆర్ఎస్ భారతి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతించింది. ఈ ఉత�
హైకోర్టు ఉత్తర్వులపై గత మార్చిలోనే అప్పీలు చేసినప్పటికీ ఇప్పటి వరకూ లిస్టింగ్కు రాలేదని అప్పీలుదారు తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, న్యాయమూర్తులు కృష్ణమురారి, హిమ కోహ�
కాశీ విశ్వనాథ్ టెంపుల్-జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి ఈ నెల 21న ఈ విచారణ జరగనుంది. గత మే నెలలో జ్ఞానవాపి మసీదులో శివలింగంలాంటి ఒక ఆకృతిని అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఆకృతిని అక్కడ ఫౌంటేన్గా వినియోగిస్తున్నారు.
ఈ పథకాన్ని సవాలు చేస్తూ ఎమ్ఎల్ శర్మ అనే అడ్వకేట్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పథకం ద్వారా ఎయిర్ ఫోర్స్, సైన్యంలో చేరే వారి ఉపాధి, ఉద్యోగ కాల పరిమితి 20 నుంచి 4 ఏళ్లకు తగ్గిపోతుందని శర్మ తన పిటిషన్లో పేర్కొన్నారు.
దేశద్రోహ చట్టంపై అఫిడవిట్కు మరోసారి గడువు కోరిన కేంద్రం
ముస్లింల బహుభార్యత్వంపై తన వైఖరేంటో స్పష్టం చేయాలని కేంద్రానికి సూచించింది ఢిల్లీ హైకోర్టు. భార్య ఉండగానే, ఆమె అనుమతి లేకుండా మరో పెళ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఒక ముస్లిం మహిళ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది.
దేశంలో ఓవైపు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండగా.. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మాఘమేళా నిర్వహించబడుతోంది.