Home » Please
Pooja Hegde About Her Comments : సోషల్ మీడియా దెబ్బకు పూజా హెగ్డే దిగొచ్చింది. నెటిజన్లు అపార్థం చేసుకున్నారని సంజాయిషీ ఇచ్చింది. తాను ఓ ఇంటర్వ్యూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అక్షరాన్ని మార్చగలరేమో కానీ.. తన అభిమానా�
కరోనా వైరస్ నుంచి అప్రమత్తంగా ఉండండి..ఆరోగ్యాన్ని కాపాడుకొండి..అంటూ ఎంతో మంది ప్రముఖులు ప్రజలకు సలహాలు, సూచనలిస్తున్నారు. ఇందులో సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ఎంతో మంది ఉన్నారు. వారి వారి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అందులో టీమిండ
లాక్ డౌన్ పాటించండి..రాకపోకలు వద్దు ప్లీజ్ అంటున్నారు పాలకులు. కానీ ఏ మాత్రం లెక్కచేయకుండా ప్రజలు ఇష్టమొచ్చినట్లుగా రోడ్ల మీదకొస్తున్నారు. ఆ..ఏం అవుతుంది లే..అంటూ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో మోగుతున్న మరణ మృందంగం ఒ�
కరోనా విషయంలో ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ ఈ వ్యాధిని అరికట్టాలంటే ఎక్కడి వారక్కడే ఉండిపోవాలని సూచించారు సీఎం జగన్. రాష్ట్ర ప్రజలకు ఏమైనా సమస్య ఉన్నా వెంటనే 1902 (హెల్ప్ లైన్) ఫోన్ చేయాలని సీఎం సూచించారు. ఆరోగ్య సమస్య
రోడ్డు మీదకు వస్తే చాలు ట్రాఫిక్తో వణికిపోతుంటారు వాహనదారులు. దుమ్ము, ధూళి రణగొణ ధ్వనులతో నిత్యం నరకం చూస్తుంటారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద పరిస్థితి చెప్పనవసరం లేదు. గ్రీన్ లైట్ పడకుండ ముందే..హారన్లు అదే విధంగా మోగిస్తూనే ఉంటారు. కొంతమంది �
సిగ్నల్ ముందు వెయిట్ చేసే కార్లన్నీ మోత చేస్తే సిగ్నల్స్ గ్రీన్ లోకి మారిపోతాయా? అసలు తోటివాహనాల ఇబ్బందుల్ని గుర్తించకుండా, ట్రాఫిక్ రూల్స్ని గౌరవించకుండా – మనం ఏదోలా ముందుకి పోవాలనుకోవడం పచ్చి స్వార్థం. అంతేకాదు అనవసరంగా హార్న్ క
బైక్ పై వెళ్లేటప్పుడు.. ఎండ లేదా వాన నుంచి రక్షణ కోసం చాలామంది గొడుగులు వాడతారు. ఇది కామన్. అయితే.. బైక్ పై వేగంగా వెళ్తూ గొడుగు తెరిస్తే చాలా ప్రమాదకరం అని పోలీసులు చెబుతున్నారు. ఎందుకు ప్రమాదమో వివరిస్తూ ఓ వీడియోను సైతం షేర్ చేశారు. ఇందులో.. బై�
ఏపీలో మూడు రాజధానులు అంటూ సీఎం చేసిన కామెంట్స్ హాట్ హాట్ పుట్టిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ దీనిని వ్యతిరేకిస్తోంది. రాష్ట్రాన్ని బాగు చేయాల్సింది..అథోగతి పాలు చేస్తున్నారని, జాబ్స్ ఎలా వస్తాయి ? ఉపాధి ఎలా వస్తుంది ? ఇన్వెస్ట్ మెం�
మీతో మీ కోసం అంటున్నారు రాచకొండ పోలీసులు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఆన్ లైన్లో 24గంటలూ..సిద్ధంగా ఉంటామని వెల్లడిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైన సమయంలో ఆన్ లైన్ ద్వారా సహాయాన్ని పొందచవచ్చని పోలీసులు విస్తృత ప్రచారం నిర్వహిస్త
ఏప్రిల్ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. బిజినెస్ వ్యవహారాలు..డబ్బు లావాదేవీలు, చెక్, డిడిలు జమ చేయడం వంటివి ముందుగానే చేసుకోండి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతో పాటు పండుగ, ఇతరత్రా కారణాలతో బ్యాంకులు క