Home » plots
కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టే పనిలో పడింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే నిరర్ధక భూములను అమ్మేందుకు కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్లోని పట్టణాలు, నగర ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నేరవేర్చేందుకు జగన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. జగనన్న స్మార్ట్ టౌన్ల పేరుతో ప్రభుత్వం లేఅవుట్లను నిర్మించి ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ దిశగా మరో ముందడుగు పడింది. ఎంఐజ
హుజూర్ నగర్ నియోజకవర్గంలో తమ పార్టీ విజయం సాధించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మాట్లాడారు. విజయం గురించి ప్రసంగించిన ఆయన ఆర్టీసీ కార్మికుల సమ్మెపైనా స్పందించారు. ఆ తర్వాత తెలంగాణ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించ
హైదరాబాద్ నగర వాసులకు జీహెచ్ఎంసీ ముఖ్య గమనిక జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్లాట్లను కొనొద్దని చెప్పింది. అవన్నీ అక్రమ నిర్మాణాలే అని తేల్చింది. శేరిలింగంపల్లి
హైదరాబాద్ : రాష్ట్రంలో రిజిష్ట్రేషన్ల రాబడి జోరుగా సాగుతోంది. భూములు, స్థలాలు, అపార్ట్ మెంట్లలో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు పెరగడం వల్ల రాబడి కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. ఈ సారి రికార్డు స్థాయిలో 29.03 శాతం మేర రిజిస్ట్రేషన్ల రాబడిలో వృద్ధ�