-
Home » PM - CARES Fund
PM - CARES Fund
Bigg Boss-2 Winner:పురోహితుడు, నలుగురు అతిథులు.. టెర్రస్పై బిగ్ బాస్-2 విన్నర్ వివాహం..
‘Bigg Boss 2’, ‘Roadies Season 5’ విన్నర్ అశుతోష్ కౌశిక్ ఓ ఇంటివాడయ్యాడు..
అల్టిమేట్ స్టార్ ఔదార్యం-భారీ విరాళం..
కరోనాపై పోరుకి తమిళ స్టార్ హీరో అజిత్ భారీ విరాళమందించారు..
పీఎం కేర్స్ ఫండ్కు రూ.155 కోట్లు విరాళమిచ్చిన D-Mart
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కొత్త పాజటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో దేశంలోని కరోనా బాధితుల కోసం సాయ�
Olx లో అమ్మకానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం, ధర రూ.30వేల కోట్లు
ఏంటి టైటిల్ చూసి షాక్ తిన్నారా? భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మికంగా నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(statue of unity) విగ్రహాన్ని ఓఎల్ ఎక్స్ లో(olx) అమ్మకానికి పెట్టడం
కరోనాపై ఫైట్…పర్శనల్ సేవింగ్స్ నుంచి 25వేలు విరాళమిచ్చిన మోడీ తల్లి
కరోనా వైరస్(COVID-19) పై భారత యుద్ధం కొనసాగుతున్న సమయంలో తన వంతు సాయం ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లి హీరాబెన్. తన వ్యక్తిగత సేవింగ్స్ నుంచి 25వేల రూపాయలను పీఎం-కేర్స్ ఫండ్ కు ఆమె విరాళమిచ్చారు. కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా దేశం
వలస కూలీలకు అన్నం పెట్టిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే రోజు వారి కూలీలు, వలస కార్మికులు వీధిన పడ్డారు. సొంత ఊళ్లకు వెళ్లలేక ఉన్నచోట ఆహరం దొరక్క నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమయంలో నేను సైతం అంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సైతం వారికి తోచిన సహయం వారు అంద
కరోనా ఫైట్…PM కేర్స్ ఫండ్ కు 500కోట్లు విరాళమిచ్చిన రిలయన్స్
కరోనాపై పోరాటంలో భాగంగాకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు తోడు తమ వంతు సాయం అందించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) పీఎం-కేర్స్ ఫండ్కు రూ .500 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే మహారాష్ట�
పవన్, ప్రభాస్ తర్వాత రష్మీనే..
కరోనా ఎఫెక్ట్ : పీఎం కేర్స్ ఫండ్కు విరాళమందించిన యాంకర్ రష్మీ గౌతమ్..
అంత విరాళమా?.. ఆలోచించుకో అన్నాను.. అక్షయ్ ఏమన్నాడంటే..
కరోనా ఎఫెక్ట్ : అక్షయ్ కుమార్ రూ.25 కోట్ల విరాళంపై స్పందించిన భార్య ట్వింకిల్ ఖన్నా..
అక్షరాల పాతిక కోట్ల విరాళమిచ్చిన అక్షయ్
కరోనాపై పోరాటానికి తనవంతు సాయంగా పీఎం కేర్స్ ఫండ్కి రూ. 25 కోట్ల విరాళాన్ని అందించిన అక్షయ్ కుమార్..