Home » PM - CARES Fund
‘Bigg Boss 2’, ‘Roadies Season 5’ విన్నర్ అశుతోష్ కౌశిక్ ఓ ఇంటివాడయ్యాడు..
కరోనాపై పోరుకి తమిళ స్టార్ హీరో అజిత్ భారీ విరాళమందించారు..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కొత్త పాజటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో దేశంలోని కరోనా బాధితుల కోసం సాయ�
ఏంటి టైటిల్ చూసి షాక్ తిన్నారా? భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మికంగా నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(statue of unity) విగ్రహాన్ని ఓఎల్ ఎక్స్ లో(olx) అమ్మకానికి పెట్టడం
కరోనా వైరస్(COVID-19) పై భారత యుద్ధం కొనసాగుతున్న సమయంలో తన వంతు సాయం ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లి హీరాబెన్. తన వ్యక్తిగత సేవింగ్స్ నుంచి 25వేల రూపాయలను పీఎం-కేర్స్ ఫండ్ కు ఆమె విరాళమిచ్చారు. కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా దేశం
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే రోజు వారి కూలీలు, వలస కార్మికులు వీధిన పడ్డారు. సొంత ఊళ్లకు వెళ్లలేక ఉన్నచోట ఆహరం దొరక్క నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమయంలో నేను సైతం అంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సైతం వారికి తోచిన సహయం వారు అంద
కరోనాపై పోరాటంలో భాగంగాకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు తోడు తమ వంతు సాయం అందించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) పీఎం-కేర్స్ ఫండ్కు రూ .500 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే మహారాష్ట�
కరోనా ఎఫెక్ట్ : పీఎం కేర్స్ ఫండ్కు విరాళమందించిన యాంకర్ రష్మీ గౌతమ్..
కరోనా ఎఫెక్ట్ : అక్షయ్ కుమార్ రూ.25 కోట్ల విరాళంపై స్పందించిన భార్య ట్వింకిల్ ఖన్నా..
కరోనాపై పోరాటానికి తనవంతు సాయంగా పీఎం కేర్స్ ఫండ్కి రూ. 25 కోట్ల విరాళాన్ని అందించిన అక్షయ్ కుమార్..