Home » PM-KISAN
దేశంలోని రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 15వ విడత ఆర్థికసాయం అర్హులైన రైతులకు త్వరలో అందనున్నాయి....
నూతనంగా అభివృద్ధి చేసిన బెలగావి రైల్వే స్టేషన్ భవనాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి సుమారు 190 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే స్టేషన్ను తిరిగి అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. అంతే కాక�
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంకు సంబంధించి 11వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోదీ మే31న విడుదల చేశారు. 10కోట్ల మంది రైతులకు రూ. 20వేల కోట్లు విడుదల చేశారు. అర్హులైన ప్రతీ రైతుకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలు సహాయంగా అందిస్తుంది.
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది